మోడీకి అంబాని, అదానీ ప్రయోజనాలే ముఖ్యం
వై. కేశవరావు(వ్యాసకర్త ఎ.పి రైతు సంఘం అధ్యక్షులు) అంబానీ, అదానీలకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను చౌకగా కొనడానికి, నిల్వ చేసుకోవడానికి ఈ చట్టాలు చక్కటి అవకాశం కల్పిస్తున్నాయి. ఎన్ని లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పంటనైనా నిల్వ చేసుకోవచ్చు. విదేశాలకు ఎగుమతి ...