భారత్లో ముడుపుల ముప్పు ఎక్కువే
ట్రేస్ సూచీలో 77వ స్థానానికి పరిమితం చైనా, పాక్లలో మనకంటే ఎక్కువగా లంచాల బెడద దిల్లీ: భారత్లో వ్యాపార నిర్వహణకు ముడుపులు ముట్టజెప్పాల్సిన ముప్పు ఎక్కువేనని తేలింది. ప్రపంచవ్యాప్తంగా లంచాల కోసం వచ్చే డిమాండ్ల ఆధారంగా తయారుచేసిన ఓ సూచీలో మన ...