కార్పొరేట్ మీడియా కపటనాటకం
డి. పాపారావు దేశ రాజధాని ఢిల్లీని చుట్టు ముట్టిన రైతుల ఆందోళన 20వ రోజుకు చేరింది. కేంద్రం ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులనూ, విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర పెద్దలకు రైతులకు ఇప్పటికే ...