Tag: corona times

ప్రైవేటు ఆస్పత్రుల భూమి లీజు అగ్రిమెంట్లు రద్దు చేయాలి

ప్రైవేటు ఆస్పత్రుల భూమి లీజు అగ్రిమెంట్లు రద్దు చేయాలి

వాటికిచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలి ఆస్పత్రుల లైసెన్సులు రద్దుచేయాలి వాటిపై చర్యలెందుకు తీసుకోలేదు? మృతదేహం అప్పగింతకు లక్షలా? కొవిడ్‌ రోగుల పట్ల అమానవీయ వైఖరి పేదలకు 25ు పడకలు కేటాయించాలి ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు 2 ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై ఆగ్రహం ...

యమపురికి దారులు.. కల్తీ శానిటైజర్లు!

యమపురికి దారులు.. కల్తీ శానిటైజర్లు!

కరోనా నేపథ్యంలో పెరిగిన వినియోగం మార్కెట్లను ముంచెత్తుతున్న కల్తీలు మిథనాల్‌ను వినియోగిస్తున్న గ్యాంగులు చీప్‌గా వస్తున్నాయని కొంటే.. ప్రాణాలకే ముప్పు హైదరాబాద్‌ సిటీ/బాలానగర్‌: రాష్ట్రంలో కల్తీ శానిటైజర్ల ముఠాలు కుప్పలుతెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. కరోనా విజృంభన నేపథ్యంలో శానిటైజర్లకు డిమాండ్‌ పెరగడంతో.. ఇప్పుడు ఈ ...

ఒక్కటే మాస్కు.. కరోనా టాస్కు

ఒక్కటే మాస్కు.. కరోనా టాస్కు

-సరైన రక్షణ లేక వైరస్‌ ముంగిట వారియర్స్‌ - మొదట్లో అందజేసి తర్వాత గాలికొదిలేసిన అధికారులు - పాజిటివ్‌ బారిన పలు పారిశుధ్య కార్మికులు - వైద్య సహాయం అందించడంలోనూ నామమాత్రమే - ఎప్పటికప్పుడు టెస్టులు చేయకపోవడంతో ఆందోళన మొఫిసిల్‌ యంత్రాంగం: ...

19 ప్రభుత్వాస్పత్రుల్లో పేషెంట్లు నిల్

19 ప్రభుత్వాస్పత్రుల్లో పేషెంట్లు నిల్

-ఒక్క ఆస్పత్రిలో మాత్రమే వందశాతం - రాష్ట్రంలో కొత్తగా 1891 మందికి పాజిటివ్‌ హైదరాబాద్‌: ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల కోసం 18,207 పడకలను ఏర్పాటు చేసిన సర్కారు కేవలం 2,397 మందికి మాత్రమే చికిత్సనందిస్తున్నది. ఇక ...

నెగెటివ్‌ వచ్చినా కరోనా చికిత్స

నెగెటివ్‌ వచ్చినా కరోనా చికిత్స

హైదరాబాద్‌లో ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం పరీక్షలో నెగెటివ్‌ వచ్చినా చెప్పని వైనం నాలుగు రోజులకు మూడు లక్షల బిల్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయవాది కరీంనగర్‌, వరంగల్‌లో కరోనా ఉధృతి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుకు వైరస్‌ కొత్తగా 1,891 మందికి.. 10 ...

మత్తు కోసం శానిటైజర్‌ తాగి 16 మంది మృతి

మత్తు కోసం శానిటైజర్‌ తాగి 16 మంది మృతి

కురిచేడులో 19 గంటల్లోనే 12 మంది పామూరులో వారం వ్యవధిలో ముగ్గురు గుంటూరులో మరొకరు మృత్యువాత మెడికల్‌ షాపులు సీజ్‌..ల్యాబ్‌కు శాంపిళ్లు ఘటనపై సీఎం, డీజీపీ ఆరా ప్రత్యేక బృందంతో విచారణ: ఎస్పీ కురిచేడు, జూలై 31: మత్తు కోసం శానిటైజర్‌ తాగి ...

కార్పొరేట్‌ ఆసుపత్రులపై తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలి : చాడ

కార్పొరేట్‌ ఆసుపత్రులపై తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలి : చాడ

హైదరాబాద్‌: కరోనా చికిత్సకెళ్ళిన వారిని నిలువు దోపిడి చేస్తున్నాయి కార్పోరేట్ ఆసుపత్రులు. సోమాజిగూడ దక్కన్ హాస్పిటల్లో 10 రోజులకు 17.5 లక్షల రూపాయలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా నిలువు దోపిడీకి పాల్పడుతున్న కార్పోరేట్ ఆసుపత్రులను నియంత్రించాలని సీపీఐ రాష్ట్ర ...

యువతకు డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక!

యువతకు డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక!

- యువత కోరనాను ఎదుర్కోగలం అని నిర్లక్షం వహిస్తున్నారు - వైరస్‌కు యువత అతీతం కాదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ - అప్రమత్తంగా ఉండకపోతే కరోనా కాటుకు బలే... జెనీవా: ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్‌ వృద్దులపై ఎలా ...

అత్మస్తైర్యంతోనే కోరోనాను జయించిన: హీరో విశాల్‌

అత్మస్తైర్యంతోనే కోరోనాను జయించిన: హీరో విశాల్‌

తను ఎలాంటి ఆయుర్వేదిక్‌, హోమియోపతి లాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు. మా నాన్న, మా మేనేజర్ కోరోనాను ఎలా జయించారో చెప్పాలన్నదే తన కోరిక అని ప్రముఖ హీరో విశాల్‌ వ్యక్తం చేశారు. విశాల్ వారి తండ్రి జికె రెడ్డి కరోనా బారిన ...

నల్గొండలో లాక్‌డౌన్

నల్గొండలో లాక్‌డౌన్

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రోజుకి సగటున 1,500 కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు మిగతా జిల్లాల్లో కూడా కేసులు పెరుగుతుందడంతో కొన్నిపట్టణాల్లో వ్యాపారాలు స్వచందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. మరికొన్ని చోట్ల అధికారులు లాక్ డౌన్ ...

Page 3 of 4 1 2 3 4

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.