ఖాళీ కుర్చీలతో ఎట్ల పనులైతయ్..?
ఆర్.కృష్ణయ్యఅధ్యక్షులు జాతీయ బి.సి. సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పని చేయాలంటే పటిష్టమైన యంత్రాంగం అవసరం. సమర్థులైన సిబ్బంది ఉన్నప్పుడే ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. అభివృద్ధి సక్రమంగా జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్తో యంగ్ ఆఫీసర్లు, నిజాయతీ పరులైన సిబ్బంది వస్తే ...