క్షుద్రతాండవం – మదనపల్లె జంటహత్యలు జరిగి ఏడాది…
మతం నుంచి పుట్టే మూఢనమ్మకాలు సమాజాన్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో గత సంవత్సరం ఇదేరోజు మదనపల్లెలో జరిగిన జంట హత్యల హృదయ విధారకమైన సంఘటన మళ్ళా ఒక్కసారి గుర్తుచేసుకోండి. Msc, MPhil, PhD చదివిన పురుషోత్తం నాయుడు మహిళా డిగ్రీ కళాశాల ...