2022 – Kaikaluru Mandal Level Cricket Tournament Inaguration by MLA DNR
యువకులకు చదువుతో పాటు, క్రీడాలతో మంచి ఆరోగ్యం వస్తుంది అని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గారు అన్నారు, ఈ ఉదయం కైకలూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో, జిల్లా SP సిద్దార్థ్ కౌషిల్ గారి ఆదేశాలు మేరకు, కైకలూరు C. I. YVVL నాయుడు గారు, కైకలూరు పట్టణ పోలీస్ వారు ఏర్పాటు చేసిన సంక్రాంతి క్రీడా సంబరాలలో పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి, టాస్క్ వేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే DNR గారు మాట్లాడుతూ, కృష్ణాజిల్లా SP సిద్దార్థ్ కౌషిల్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు కైకలూరు పట్టణ పోలీస్ వారు,50 టీంలతో క్రికెట్ పోటీలు ప్రారంభించడం చాలా సంతోషం అని అన్నారు, ముఖ్యంగా యువకులకు క్రీడా మంచి ఆరోగ్యన్ని ఇస్తుంది అని, యువకులు చెడ్డు వ్యసలకు బానిస కాకుండా క్రీడా మంచి ఉపయోగపడుతుంది అని అన్నారు,ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ ద్వారా కైకలూరు నియోజకవర్గం స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, స్థాయి పోటీలకు యువకులు వేలాలని కోరారు, అదేవిదంగా ఈ యొక్క సంక్రాంతి క్రీడా సంబరాలకు సహకారం అందించిన వారి అందరికి అభినందనలు తెలుపుతున్నాను అని అన్నారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ, జడ్పీటీసీ కూరెళ్ల బేబీ, వైస్ ఎంపీపీ మహ్మద్ జాహిర్, సర్పంచ్లు తలారి మణి జాన్, D. M. నవరత్నకుమారి, భట్రాజు శివాజీ, జయమంగళ కాసులు, S.I. లు షణ్ముఖసాయి, గాయత్రి, కన్న రమేష్, నిమ్మల సాయిబాబు, కూనవరపు సతీష్, మదన్, విజయ్, కిరణ్, కాకర్ల శ్రీనివాస్ , పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.