Month: September 2019

ఏడాదిలో 5040 కేసుల పరిష్కారం

ఏడాదిలో 5040 కేసుల పరిష్కారం

- మద్రాస్‌ మాజీ చీఫ్‌ జస్టిస్‌ తహిలరమణి  - అభినందించిన బార్‌ అసోసియేషన్‌  చెన్నై:మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన ఏడాది పదవీకాలంలో 5040 కేసుల్ని పరిష్కరించినట్టు విజయ కె తహిలరమణి తెలిపారు. తనను మేఘాలయకు బదిలీ చేయడానికి నిరసనగా సెప్టెంబర్‌ ...

ఎవరా ఐఏఎస్‌? 

ఎవరా ఐఏఎస్‌? 

మందుల కుంభకోణంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పేరు  రికార్డులు మాయం చేశారంటున్న సిబ్బంది  ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవికారాణి ముఠా అక్రమాలు  పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల మేనేజర్లకూ ఎర   హైదరాబాద్‌: ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) మందుల కొనుగోళ్లల్లో రోజుకో అక్రమం వెలుగుచూస్తోంది. ...

బ్యాంకులపై ఆర్‌బీఐ ఆంక్షలు… ఖాతాదారులపై ప్రభావమెంత?

బ్యాంకులపై ఆర్‌బీఐ ఆంక్షలు… ఖాతాదారులపై ప్రభావమెంత?

ఈ మధ్య కాలంలో చాలా బ్యాంకులు భారీ కుంభకోణాల్లో చిక్కుకోవడం, డిపాజిటర్లకు సరైన సమయంలో వడ్డీలు, కాలపరిమితి గడిచిపోయిన డిపాజిట్లు, ఎన్‌సీడీల్లోని సొమ్ము చెల్లించలేకపోవడం వంటి సంఘటనలు జరిగాయి. ఇందుకు తాజా ఉదాహరణ పీఎంసీ బ్యాంక్‌ (పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో ...

వ్యవస్థలపై రాజకీయ నీడ

వ్యవస్థలపై రాజకీయ నీడ

- ఆర్బీఐలో పెరిగిన కమలనాధుల జోక్యం - ప్రశ్నార్థకంగా నిటిఆయోగ్‌, గణాంక సంస్థల విశ్వసనీయత - వడ్డీరేట్ల సవరణలకే ఆర్బీఐ పరిమితం - లక్షల కోట్లున్న నిల్వ నిధులపై కేంద్రం కన్ను : ఆర్థికరంగ నిపుణులు ప్రజాస్వామ్యం బలంగా ఉండటం కోసం ...

సిఆర్‌పిఎఫ్‌ ‘భత్యానికి’ ఎసరు

సిఆర్‌పిఎఫ్‌ ‘భత్యానికి’ ఎసరు

* ఆర్థిక మాంద్యాన్ని కారణంగా చూపుతున్న హోంశాఖ న్యూఢిల్లీ : సెంట్రల్‌ రిజర్వు పోలీసు బలగాలు (సిఆర్‌పిఎఫ్‌)కు ప్రతినెలా అందించే ''రేషన్‌ భత్యం (రేషన్‌ అలవెన్స్‌)''కు కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచింది. దేశానికి రక్షణ కల్పించే సిఆర్‌పిఎఫ్‌ బలగాలు మోడీ ప్రభుత్వపు చర్యల ...

కాశ్మీర్‌లో పెరుగుతున్న పెల్లెట్‌ బాధితుల సంఖ్య

కాశ్మీర్‌లో పెరుగుతున్న పెల్లెట్‌ బాధితుల సంఖ్య

- సౌరా ప్రాంతంలో 300కుపైగా.. - వైద్య సేవలు అందక తోచిన పద్ధతుల్లో పెల్లెట్ల తొలగింపునకు స్థానికుల యత్నం - శస్త్ర చికిత్సలు అవసరమైన కేసుల్లో బాధితుల్లో ఆందోళన శ్రీనగర్‌:370 అధికరణం రద్దు తర్వాత కాశ్మీర్‌ నుంచి వస్తున్న పెల్లెట్‌ బాధితుల ...

ఇలా అయితే కష్టమే..!

ఇలా అయితే కష్టమే..!

- 2022 నాటికి న్యూట్రిషన్‌ లక్ష్యాలను భారత్‌ చేరుకోలేదు - బీజేపీ పాలిత రాష్ట్రాలు దారుణం - తాజా అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ : భారత్‌లోని చిన్నారులు, మహిళల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడంలో భాగంగా 'నేషనల్‌ న్యూట్రిషన్‌ మిషన్‌'(ఎన్‌ఎన్‌ఎం)ను 2022 నాటికి సాధించాలని ...

దేశంలో నిరుద్యోగం 10శాతం

దేశంలో నిరుద్యోగం 10శాతం

- మహిళల్లో 27శాతానికి పైగానే - నిరుద్యోగ యువత 28శాతం - రెండేండ్లలో రెండు కోట్ల మందికి పైగా నిరుద్యోగులు - సీఎంఐఈ తాజా గణాంకాలు న్యూఢిల్లీ : కేంద్రంలో మోడీ సర్కారు అనుసరిస్తున్న అస్థవ్యస్త ఆర్థిక విధానాలు.. అనాలోచిత నిర్ణయాలు.. దేశంలోని ...

రబ్డీ, మీసా హింసిస్తున్నారు: లాలూ కోడలు

రబ్డీ, మీసా హింసిస్తున్నారు: లాలూ కోడలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు తేజ్‌ ప్రతాప్‌సింగ్‌ భార్య ఐశ్వర్యారాయ్‌ సంచలన ఆరోపణలు చేశారు. అత్త రబ్డీదేవి, అడపడుచు మీసాభారతి తనకు 3 నెలలుగా తిండి పెట్టడం లేదని, వంటింట్లోకి కూడా రానీయడం లేదన్నారు. 6 నెలల ...

Page 1 of 36 1 2 36