Month: June 2019

జూలై మాసాన్ని అమరుల మాసంగా పాటించి, అమరవీరుల సంస్మరణ సభలను విజయవంతం చేయండి

జూలై మాసాన్ని అమరుల మాసంగా పాటించి, అమరవీరుల సంస్మరణ సభలను విజయవంతం చేయండి

~కామ్రేడ్ దొడ్డి కొమరయ్య :-నాడు దేశ్ ముకుల, జమీందారుల వెట్టిచాకిరి, లేవిదాన్యం(పేర చేస్తున్నఅక్రమ) వసూళ్ళను రద్దు చేయాలని, నిజాం రజాకార్ల దోపిడీ,పీడనలకు,నిర్భంద పన్నులవసూళ్ళకు, భూస్వామ్య దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గ్రామ గ్రామాన ఊరేగింపులు నిర్వహిస్తుండగా 1946జూలై 4 న కడివెండి గ్రామంలో ...

జార్ఖండ్‌ మూక దాడి’ వ్యక్తి మృతి

జార్ఖండ్‌ మూక దాడి’ వ్యక్తి మృతి

జై శ్రీరామ్‌ అనాలంటూ చితకబాదిన గ్రామస్తులు తీవ్ర గాయాలతో నాలుగు రోజుల తర్వాత మృతి మోటార్‌ సైకిల్‌ దొంగతనం చేశాడన్న అనుమానంతో జార్ఖండ్‌లో జనసమూహం చేతిలో తీవ్రంగా దెబ్బలు తిన్న యువకుడు మృతి చెందాడు. తీవ్రగాయాల పాలైన తబ్రేజ్‌ అన్సారీ (24) ...

కాషాయ మూకదాడులకు ముగింపులేదా?

కాషాయ మూకదాడులకు ముగింపులేదా?

దేశంలో మతోన్మాద మూకల అకృత్యాలు శృతిమించిపోతున్నాయి. కేవలం వారి పుట్టుక కారణంగా సాటి మనుషులను కిరాతకంగా పొట్టన పెట్టుకుంటున్నారు. తాజాగా జార్ఖండ్‌కు చెందిన తబ్రేజ్‌ అన్సారీ (24) అనే యువకుడు మూకదాడికి బలైపోయాడు. జార్ఖండ్‌ సరారుకేలా జిల్లా కాడండిహా గ్రామానికి చెందిన ...

ఇప్పుడూ 2002 పంథానే..!

ఇప్పుడూ 2002 పంథానే..!

జార్ఖండ్‌ మూక దాడులపై మోడీ వ్యవహారశైలి న్యూఢిల్లీ : జార్ఖండ్‌లో ఇటీవల జరుగుతున్న దాడులపై ప్రధాని మోడీ తాను గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అల్లర్లపై అనుసరించిన వైఖరినే కొనసాగిస్తున్నారు. అల్లరిమూకల దాడులు విచారకరమని అంటూనే ఇందుకు రాష్ట్రం మొత్తాన్ని అవమానించే ...

ముస్లిం క్యాబ్ డ్రైవర్పై మరో “జై శ్రీరాం”హత్య సంఘటన

ముస్లిం క్యాబ్ డ్రైవర్పై మరో “జై శ్రీరాం”హత్య సంఘటన

ముస్లింలను లక్ష్యంగా చేసుకొని జై శ్రీరాం నినాదం అనాలంటూ జరుగుతున్న దాడుల పరంపర కొనసాగుతున్నది. జార్ఖండ్‌ మారణకాండ ఘటన మరువకముందే ముంబయిలో మరో దాడి ఘటన వెలుగుచూసింది. థానేలోని దివ్యా ప్రాంతంలో 25 ఏండ్ల ముస్లిం యువకుడిని 'జై శ్రీరాం నినాదం' ...

మోడీ మార్క్ కక్ష సాధింపు చర్యలు..?

మోడీ మార్క్ కక్ష సాధింపు చర్యలు..?

 మీడియా సంస్థల నిర్వాహకులు, బీజేపీ వ్యతిరేక గళాలపై వరుస కేసులు  న్యూఢిల్లీ: మోడీ సర్కార్‌ తిరిగి అధికారం చేపట్టిన తర్వాత మీడియా సంస్థల నిర్వాహకులపైనా, అసమ్మతి గొంతులపైనా వరుసగా కేసులు నమోదవుతున్నాయి. వరుస కేసుల నేపథ్యంలో మీడియా సంస్థల ఆర్థిక మూలాలపై దెబ్బ ...

కాషాయ మూకదాడుల  అమానుషత్వం

కాషాయ మూకదాడుల అమానుషత్వం

మోడీ పాలనలో 266.. 2009-13లో 22  - మైనార్టీలకు వ్యతిరేకంగా కాషాయ మూకల విషప్రచారం  - పక్కా ప్రణాళికలతో హిందూత్వశక్తుల హింసోన్మాదం  న్యూఢిల్లీ : బీజేపీ పాలనలో గతంలో ఎన్నడూలేనన్ని మూకదాడులు జరుగుతున్నాయి. మత విద్వేషం, ముస్లిం వ్యతిరేక ప్రచారం బహిరంగంగా, సామాజిక ...

మానసిక బానిసత్వంలో బీసి సమాజం…!

మానసిక బానిసత్వంలో బీసి సమాజం…!

దండి వెంకట్✍???? దండి వెంకట్ ఆవేదన దండగ కాలేదు .... బిసి దండు కదిలింది  ! గీత కార్మికుడు వెంకన్న గౌడ్ హత్యపై ఉద్యమించలేని బానిస సంఘాలతో ఏమిటి ఉపయోగం...? బీసి సమాజం ఎంతటి అనైక్యత జీవితం అనుభవిస్తున్నదో... ★ దాని ...

గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి

గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి

    ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అతిపెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు జనరల్ హాస్పిటల్. రాష్ట్రం నలుమూలల నుండి సీరియస్ కేసులు ఇక్కడికి రిఫర్ చేస్తారు. ఇక్కడ లేని సదుపాయం అంటూ ఉండదని, ఇక్కడ నాణ్యమైన ...

దళిత యువతి కుటుంబంపై కీచకుని దాష్టికం

దళిత యువతి కుటుంబంపై కీచకుని దాష్టికం

ఉత్తర ప్రదేశ్, బులంద్షహర్లో తనకు ఒక దళిత యువతి లొంగలేదని ఆగ్రహించి అగ్రవర్ణాలకు చెందిన 30 ఏళ్ల యువకుడు ఆమె కుటుంబంలోని ఇద్దర్ని బలికొన్నాడు. సోమవారం రాత్రి 22 సంవత్సరాల దళిత యువతిని ఒక యువకుడు కారు ఎక్కమని తన కోరిక ...

Page 1 of 5 1 2 5