Tag: Sedition case

జర్నలిస్టు వినోద్‌ దువాపై దేశద్రోహం కేసు

జర్నలిస్టు వినోద్‌ దువాపై దేశద్రోహం కేసు

ప్రధానిపై వ్యాఖ్యల పర్యవసానం.. అరెస్టుపై సుప్రీం స్టే న్యూఢిల్లీ : కరోనా మరణాలు, ఉగ్రవాద దాడులపై ప్రధాని మోదీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారని సీనియర్‌ జర్నలిస్టు వినోద్‌ దువా యూ ట్యూబ్‌ వీడియోలో వ్యాఖ్యానించారు. దీనిపై హిమాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ నేత ...

గుజరాత్ జర్నలిస్టుపై దేశద్రోహం కేసు

గుజరాత్ జర్నలిస్టుపై దేశద్రోహం కేసు

- సీఎంను మారుస్తారన్న ఊహాగానాలపై వార్త రాసిన ఫలితం - అరెస్టు చేసిన పోలీసులు అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో బీజేపీ సర్కారు జర్నలిస్టుల గొంతును అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నది. తమకు నచ్చని వార్తలు రాసిన జర్నలిస్టుల రాతలకు బ్రేకులు వేస్తున్నది. గుజరాత్‌ సీఎం విజరు ...

ముషారఫ్‌కు మరణశిక్ష

ముషారఫ్‌కు మరణశిక్ష

దేశ ద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు తప్పుబట్టిన సైన్యం ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. రాజ్యాంగాన్ని సస్పెండ్‌ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా ఎమర్జెన్సీ విధించడం ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ మంగళవారం ...

విమర్శిస్తే రాజద్రోహమా?!

విమర్శిస్తే రాజద్రోహమా?!

మల్లెపల్లి లక్ష్మయ్య తమ భావాలు, రాజకీయాలూ, సిద్ధాంతాలూ మాత్రమే సరైనవనీ, ఇతరుల అభిప్రాయాలన్నీ తప్పేనన్న భావన సమాజాన్ని ఎంతటి తిరోగమనంలోకి నెడుతుందో అర్థం చేసుకోలేకపోతే ఏ ప్రభుత్వమూ ఎంతో కాలం మనుగడ సాగించలేదు. ప్రభుత్వాల మీద ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పే ...

షెహ్లా రషీద్పై రాజద్రోహం కేసు

షెహ్లా రషీద్పై రాజద్రోహం కేసు

'కాశ్మీర్‌పై ట్వీట్లు చేసినందుకు.. కాశ్మీర్‌లో ఆంక్షలను సడలించాలని, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించాలని ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి వస్తుండగా, ఆ డిమాండ్ల కోసం ట్వీట్లు చేసిన ఉద్యమకారిణి షెహ్లారషీద్‌పై తాజాగా ఢిల్లీ పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.  న్యూఢిల్లీ : కాశ్మీర్‌ అంశంపై ...