జర్నలిస్టు వినోద్ దువాపై దేశద్రోహం కేసు
ప్రధానిపై వ్యాఖ్యల పర్యవసానం.. అరెస్టుపై సుప్రీం స్టే న్యూఢిల్లీ : కరోనా మరణాలు, ఉగ్రవాద దాడులపై ప్రధాని మోదీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారని సీనియర్ జర్నలిస్టు వినోద్ దువా యూ ట్యూబ్ వీడియోలో వ్యాఖ్యానించారు. దీనిపై హిమాచల్ ప్రదేశ్ బీజేపీ నేత ...