ఓడీఎఫ్ లక్ష్యం నెరవేరిందా?
దేశంలోని గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్)మయ్యాయని బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన చెబుతున్న లెక్కల ప్రకారం దేశంలో గత అయిదేళ్లలో 60 కోట్లమంది ప్రజలకు 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి ...