Tag: Nirmala Sitaraman budget announcement

రైతు ఆత్మహత్యలను నివారించలేని కేంద్ర బడ్జెట్

రైతు ఆత్మహత్యలను నివారించలేని కేంద్ర బడ్జెట్

 - సారంపల్లి మల్లారెడ్డి ఈసారి రూ.30,42,230 కోట్లతో మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2019-20 కంటే రూ.2,55,885 కోట్లు ఎక్కువ. 2020-21 బడ్జెట్‌ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి పెద్ద అంగలతో అభివృద్ది చెందుతుందని, 2025 నాటికి భారత జీడీపీ ...

డబులయ్యేదెట్లా?

డబులయ్యేదెట్లా?

 - బడ్జెట్‌లో గ్రామీణ భారతానికి ఊతమిచ్చే కీలక పథకాల్లో నిధుల కోత - రైతుల ఆదాయం రెట్టింపునకు చర్యలేవి! - 16 పాయింట్ల యాక్షన్‌ ప్లాన్‌తో కష్టమేనంటున్న నిపుణులు న్యూఢిల్లీ : దేశం మందగమనంలో కొట్టు మిట్టాడుతున్న తరుణాన రెండ్రోజుల క్రితం కేంద్ర ...

ఆశలపై.. నీళ్లు!

ఆశలపై.. నీళ్లు!

 నిరాశ పరిచిన బడ్జెట్‌ మెప్పించని బడ్జెట్‌.. వేతన జీవులకు ఇచ్చినట్టే ఇచ్చి వాత ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటాల అమ్మకం.. రైతులకు 4 స్కీమ్‌లు డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ ఎత్తివేత ఇన్వెస్టర్లపై తప్పని బాదుడు నాన్‌ గెజిటెడ్‌ పోస్టులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ...

మోసం.. దగా

మోసం.. దగా

 తెలంగాణపై కేంద్రం వివక్ష రావాల్సిన నిధుల్లో భారీ కోతలు.. పురోగతిపై ప్రతికూల ప్రభావం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకూ నిధుల కొరత పన్నుల్లో వాటా 41 శాతమే.. జీఎస్టీ పరిహారంపైనా స్పష్టత లేదు కేంద్రాన్ని నమ్మితే శంకరగిరి మాన్యాలే.. సీఎం కేసీఆర్‌ మండిపాటు ...

చిన్నపరిశ్రమ ఆశలకు గండి

చిన్నపరిశ్రమ ఆశలకు గండి

 లక్ష్మణ వెంకట్‌ కూచి విశ్లేషణ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రెండో బడ్జెట్‌ని మొదటిసారి పరికిస్తే, ఆర్థిక వ్యవస్థ అనే వృషభాన్ని లొంగదీసుకుని ఇప్పుడున్న ఆర్థిక మందగమనాన్ని నిలువరించి, దాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతోంది. దీర్ఘకాలం ఆర్థికమాంద్యం ...

మరోసారి మొండిచేయి

మరోసారి మొండిచేయి

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తప్పని నిరాశ ఫలితంగా రూ.6,591 కోట్ల మేర కోత – వచ్చే ఆర్థిక ఏడాదికీ నిధుల శాతం తగ్గుదల రూ.32,237 కోట్లు మాత్రమే కేటాయింపు ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన జిల్లాల గ్రాంటు ఊసేలేదు వైఎస్సార్‌ కడప ...

మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1.7 లక్షల కోట్లు...

మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1.7 లక్షల కోట్లు…

న్యూఢిల్లీ: రవాణా రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో రూ. 1.7 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను శనివారం నిర్మల పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. 2023 కల్లా ఢిల్లీ- ...