రైతు ఆత్మహత్యలను నివారించలేని కేంద్ర బడ్జెట్
- సారంపల్లి మల్లారెడ్డి ఈసారి రూ.30,42,230 కోట్లతో మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2019-20 కంటే రూ.2,55,885 కోట్లు ఎక్కువ. 2020-21 బడ్జెట్ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి పెద్ద అంగలతో అభివృద్ది చెందుతుందని, 2025 నాటికి భారత జీడీపీ ...