వివాదాస్పద స్థలం హిందువులదే!
దిల్లీ: యావద్దేశం ఉత్కంఠగా ఎదురు చూసిన అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. వివాదాస్పద స్థలాన్ని అలహాబాద్ హైకోర్టు మూడు ...