Tag: land

వివాదాస్పద స్థలం హిందువులదే!

వివాదాస్పద స్థలం హిందువులదే!

  దిల్లీ: యావద్దేశం ఉత్కంఠగా ఎదురు చూసిన అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. వివాదాస్పద స్థలాన్ని అలహాబాద్‌ హైకోర్టు మూడు ...

పెద్దోల్లకు పట్టాలు.. పేదలకు కష్టాలు

పెద్దోల్లకు పట్టాలు.. పేదలకు కష్టాలు

- బచారం గ్రామంలో వెలుగులోకి భూ దోపిడీ - రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఏండ్లుగా రైతుల ప్రదక్షిణలు - పట్టించుకోని అధికారులు.. పలుకుబడి ఉన్నవారికే మేలు - 'అనుభవదారి కాలం' ఎత్తేయడంతోనే అసలు సమస్య హైదరాబాద్‌ శివారు ప్రాంతంలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల ...

బాచారం భూమిలో బడా బాబులు

బాచారం భూమిలో బడా బాబులు

దశాబ్దాలుగా వివాదాల ‘సుడి’ 120 ఎకరాల భూములపై వివాదాలు అధికారులపై ఒత్తిళ్లు... రికార్డులు తారుమారు దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించిన మహిళా తహసీల్దార్‌ దారుణహత్య ఉదంతం వెనుక కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. అత్యంత వివాదస్పదమైన ఈ భూముల వ్యవహారంలో కొందరు పెద్దలు ...

పట్టా పుస్తకాలు జారీ చేయకుండా అడ్డుకునేందుకే హత్య..!

పట్టా పుస్తకాలు జారీ చేయకుండా అడ్డుకునేందుకే హత్య..!

బాచారంలో 7 ఎకరాల వివాదాస్పద భూమి అనుభవదారు కాలమ్‌లో సురేశ్‌ కుటుంబం పట్టాదారుల కాలమ్‌లో భూమి యజమానులు కౌలు చట్టం కింద ఆక్యుపెన్సీ రైట్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని అనుభవదారుల డిమాండ్‌ కుదరదని తేల్చిన జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులోనూ అనుభవదారులకు చుక్కెదురు పట్టాదారులకు ...

పట్టా ఇవ్వనందుకే నిప్పంటించా

పట్టా ఇవ్వనందుకే నిప్పంటించా

బతిమిలాడినా పట్టించుకోలేదు నిందితుడు సురేశ్‌ వాంగ్మూలం వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వనందువల్లే ఎమ్మార్వోను అగ్నికి ఆహుతి చేశానని నిందితుడు సురేశ్‌ చెప్పాడు. సోమవారం 60 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్యుల సమక్షంలో సురేశ్‌ ...

అమ్మకానికి 8,039 ఎకరాలు

అమ్మకానికి 8,039 ఎకరాలు

 భూవినియోగంపై సిఆర్‌డిఎ ప్రతిపాదనలు... రాజధాని నగరంలో పూలింగు ద్వారా సేకరించిన భూమిలో 8,039 ఎకరాలను పూర్తిగా అమ్మకానికే పెట్టారు. దానిలో 5,020 ఎకరాలు భవిష్యత్‌లో నిధుల సేకరణకు, 3,019 ఎకరాలు నగర ఆర్థికాభివృద్ధి, ప్రణాళికల కోసం కేటాయించారు. 2015 జనవరిలో పూలింగు ...

దళితులకు భూమి ఎలా!

దళితులకు భూమి ఎలా!

కొనుగోలుపై చేతులెత్తేసిన కార్పొరేషన్‌ సర్కారు ఇచ్చే ధరలకు భూమి దొరకదు ఎకరా రూ.15 లక్షలకైతే కొనగలం స్పష్టంచేసిన ఎస్సీల అభివృద్ధి సంస్థ 6,051 మందికి 15,299 ఎకరాలు ఈ ఏడాది 599 ఎకరాలే పంపిణీ భూములు ప్రియం.. పథకం మాయం?  తెలంగాణ ...

అదానీ గ్రూపు కోసం చట్టాల బుట్టదాఖలు

అదానీ గ్రూపు కోసం చట్టాల బుట్టదాఖలు

- రమణ్‌సింగ్‌ హయాంలో పెసా, ఎఫ్‌ఆర్‌ఏ చట్టాల ఉల్లంఘన - ఛత్తీస్‌గఢ్‌లో గ్రామ సభల అనుమతి లేకుండానే భూసేకరణ ప్రక్రియ - వెంటనే నిలిపేయాలని ఆదివాసీల ఆందోళనలు రారుపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని 1,700 చదరపు కిలోమీటర్ల వైశాల్యంగల హస్‌దేవ్‌ అరణ్య రీజియన్‌ ...

భూమంతర్‌!

భూమంతర్‌!

6400 కోట్ల భూమిపై మంత్రి కన్ను ఉద్యోగ సంఘాలతో సొసైటీ.. రూ.20 వేల చొప్పున వసూలు కోర్టు చిక్కుల్లోని భూమి ఆక్రమణ, అభివృద్ధి.. ప్లాట్ల కేటాయింపు ఉద్యోగుల ముసుగులో పెద్దల కబ్జా?.. డిమాండ్లలోనూ ప్రస్తావన హైదరాబాద్‌: అది ఉమ్మడి రాష్ట్రంలో ఎన్జీవో ...

Page 2 of 4 1 2 3 4

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.