వస్త్ర వ్యాపారంపై కరోనా పంజా..
- పెండ్లిండ్ల సీజన్లో పెద్ద దెబ్బ - మార్చి నుంచి మే వరకు రూ.8 వేల కోట్ల అమ్మకాలు - ఈ ఏడాదీ రూ.500 కోట్లే.. - షాపుల అద్దెలు, కరెంటు బిల్లులకే దిక్కులేదు - ఈఎంఐ,మున్సిపల్ పన్నుల వాయిదాకు డిమాండ్ ...
- పెండ్లిండ్ల సీజన్లో పెద్ద దెబ్బ - మార్చి నుంచి మే వరకు రూ.8 వేల కోట్ల అమ్మకాలు - ఈ ఏడాదీ రూ.500 కోట్లే.. - షాపుల అద్దెలు, కరెంటు బిల్లులకే దిక్కులేదు - ఈఎంఐ,మున్సిపల్ పన్నుల వాయిదాకు డిమాండ్ ...
హైదరాబాద్లో 15 రోజులు విధించే యోచన నిత్యావసరాలకు 2గంటల వెసులుబాటు రోజంతా కర్ఫ్యూ.. కట్టుదిట్టంగా అమలు మూణ్నాలుగు రోజుల్లో కేబినెట్ భేటీ, నిర్ణయం హైదరాబాద్ పెద్దనగరం.. వ్యాప్తి సహజమే లాక్డౌన్కు అందరినీ సిద్ధం చేయాలి ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ...
అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో ఆయనతో పాటు కుమారుడు జేసీ అస్మిత్రెడ్డిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం వీరిని హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి ...
నివాసాల మధ్యే రసాయన పరిశ్రమలు 250 కంపెనీల్లో సగానికిపైగా ఔటర్ లోపలే రెడ్ కేటగిరీ పరిశ్రమల తరలింపు ఎన్నడో? గ్రేటర్లోనూ మూసిన పరిశ్రమలను జాగ్రత్తగా తెరవాలంటున్న నిపుణులు హైదరాబాద్ సిటీ : ఒక్క ప్రమాదంతో విశాఖపట్నం ఉలిక్కి పడింది. విశాఖ నగరంలో నివాసాల ...
ప్రాణావసర మందులకు గండం లాక్డౌన్తో సరఫరా వ్యవస్థకు ఆటంకం మధుమేహుల్ని వేధిస్తున్న ఇన్సులిన్ కొరత హృద్రోగ, రక్తపోటు మందులు దొరక్క ఇబ్బందులు మెడికల్ షాపుల్లో లభించని అత్యవసర ఔషధాలు స్టాకు రావడం లేదని చెబుతున్న యజమానులు సేల్స్మెన్ను తగ్గించేసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ...
రూ.1500 కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు ఆహార భద్రత కార్డుదారుల ఎదురుచూపులు నగరంలో 18 లక్షల మందికిపైగా లబ్ధిదారులు రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదల పాలిట లాక్డౌన్ శాపంగా పరిణమించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నా.. ...
Johanna Deeksha Radhika and Raja Vemula were chased away from the house they were living in by their neighbours accusing them of entering from 'outside' After her son Rohith Vemula ...
ఇద్దరు విదేశీయులకు పాజిటివ్ గుర్తింపు.. నిర్ధారణ కోసం పుణెకు రక్త నమూనాలు ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్సలు కరోనా లక్షణాలతో చిన్నారిని చేర్చుకున్న ప్రైవేటు ఆస్పత్రిపై ఉన్నతాధికారుల ఆగ్రహం గాంధీ ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్ గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ రోగుల ...
- సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ను నిరసిస్తూ మానవహారాలు - ట్యాంక్బండ్పై అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ నారాయణగూడ: ''భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం'' అంటూ ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివారు. పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ...