గాంధీని పొగిడి గాడ్సేకు గుడినా?
బీజేపీ ద్వంద వైఖరిపై కుంతియా విమర్శ మహాత్మాగాంధీ విషయంలో బీజేపీ ద్వంద వైఖరిని ప్రదర్శిస్తున్నదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి రామచంద్రకుంతియా విమర్శించారు. ఒకవైపు గాంధీపై పొగడ్తలు గుమ్మరిస్తూనే...మరోవైపు గాంధీని హత్య చేసిన గాడ్సేకు గుడి కడుతున్నారని చెప్పారు. గురువారం గాంధీభవన్లో ...