కరోనా: భారత్లో 99 మంది వైద్యుల మృతి
హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంతో వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు ముందుండి పోరాటం చేస్తున్నారు. కోవిడ్-19 బాధితులకు సేవలు అందిస్తూ ఎంతో ఆరోగ్య సంరక్షణ కార్మికులు మృత్యువాత పడ్డారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోని 79 దేశాలలో ...