ఎవరయ్యా దేశద్రోహులు?
ఇటీవల బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను దేశద్రోహులు అంటూ సంబోధించడం అత్యంత ఆక్షేపణీయం. అయితే మొత్తం బీజేపీ ప్రభుత్వమే ఈ దేశ ద్రోహులు అనే పదాన్ని తమ నినాదంగా ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వానికి నచ్చని వారిని, ప్రభుత్వం ...