భారీగా పెరగనున్న జిఎస్టి బకాయిలు
రెండేళ్లలో రూ.7 లక్షల కోట్లకుచేరొచ్చు ...
రెండేళ్లలో రూ.7 లక్షల కోట్లకుచేరొచ్చు ...
సమన్వయలోపం అటుంచి, రాష్ట్రాలకు ఆర్థికసాయం విషయంలో కేంద్రం మౌనం వహిస్తున్నది. చాలా రాష్ట్రాల్లో 90 శాతం రెవెన్యూ ఆదాయం పడిపోయిందని, కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆదుకోవాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల సమస్య ముందుకువస్తున్నది. ...
గత ఆర్థిక సంవత్సరం నుంచే గణనీయంగా రాబడులు కుంగి, కేంద్రం నుంచి తోడ్పాటు మందగించి అగచాట్ల పాలవుతున్న రాష్ట్రాలకు కొవిడ్ మహమ్మారి సృష్టిస్తున్న విధ్వంసం అక్షరాలా గాయంపై గునపం పోటు! కొవిడ్ నేపథ్యంలో దాదాపు ఎనిమిది వారాల లాక్డౌన్ ఆర్థిక వ్యవస్థనే ...
నిధుల్లో కోత.. గ్రాంట్లు పెంపు 15వ ఆర్థిక సంఘం సిఫారసులు? 14వ కమిషన్కు పూర్తి భిన్నం నిధులు తగ్గితే రాష్ట్ర పథకాలకు దెబ్బే గ్రాంట్లు పెరిగినా షరతులు తప్పవు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు అంచనా వేసే అధికారం కేంద్రానిదే! న్యూఢిల్లీ : రాష్ట్ర ...
డాక్టర్ కల్లూరు శివారెడ్డి కీలకం కానున్న 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు కేంద్రం, రాష్ట్రాల మధ్య 2020-25 ఆర్థిక సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వ పన్ను, ఇతర ఆదాయాల్లో విభజించదగ్గ మొత్తాలను పంచడానికి ఏర్పాటైన 15వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్) ...
42 శాతం నుంచి 33 శాతానికి తగ్గింపు! మందగమనంతో పన్ను వసూళ్లు తగ్గుముఖం కేంద్ర పథకాల్ని రాష్ట్రాలూ వాడుకుంటున్నాయి తగ్గించకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు 15వ ఆర్థిక సంఘానికి కేంద్ర సర్కారు వినతి అదే జరిగితే రాష్ట్రాలకు పెను ప్రమాదమే అనేక ...
How can the claims of the two other UTs with a legislature — Delhi and Puducherry — which also have been demanding, for a number of years, that FCs award ...
రాష్ట్రాలను సంపద్రించకుండా, వాటి సమ్మతి లేకుండా ఆర్థిక సంఘం విధి విధానాలు, నిబంధనలలో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నం సమాఖ్య వ్యవస్థపై తీవ్రమైన, స్పష్టమైన దాడిలో భాగమే. దేశ అంతర్గత భద్రతకు నిధుల కేటాయింపు అన్న అదనపు నిబంధన విషయమై 15వ ఆర్ధిక ...