డ్రోన్ల దాడిలో 30 మంది రైతులు చనిపోయింది నిజమే !
* అంగీకరించిన అమెరికా కాబూల్/వాషింగ్టన్ : శుక్రవారం నాడు నాంగ్రార్ ప్రావిన్స్లో తాము జరిపిన డ్రోన్ దాడిలో 30 మంది రైతులు చనిపోయిన మాట నిజమేనని ఆఫ్ఘన్లోని అమెరికా సైనిక దళాలు అంగీకరించాయి. ఖోగ్యాని జిల్లా వజీర్ టాంగీ ప్రాంతంలో జరిగిన ఈ ...