Tag: Economy

8,120 కోట్లు విడుదల చేయండి!

8,120 కోట్లు విడుదల చేయండి!

జీఎస్టీ పరిహార బాధ్యత కేంద్రానిదే జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో మంత్రి హరీశ్‌  హైదరాబాద్‌, ఆగస్టు 27 : జీఎస్టీ పరిహారం చెల్లించే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రాల ఆదాయానికి ఎలాంటి ...

ఇక విపక్షాల తదుపరి టార్గెట్ జీఎస్టీయే…..

ఇక విపక్షాల తదుపరి టార్గెట్ జీఎస్టీయే…..

భయపడదామా? పోరాడుదామా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ వ్యాఖ్య సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ: మమత ఉమ్మడి పోరాటమే శరణ్యం: సోనియా నేడు జీఎస్టీ మండలి కీలక భేటీ సెస్‌ రేట్లు పెంపు తప్పదా? న్యూఢిల్లీ : రాష్ట్రాలకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నష్టపరిహారం ...

సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్న ప్రభుత్వ విధానాలు

సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్న ప్రభుత్వ విధానాలు

ఈ ఏడాది జూన్‌ నెల ఆర్థికాభివృద్ధిని గురించి ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు దిగజారుతున్న దేశ ఆర్థిక దుస్థితిని వెల్లడిస్తున్నాయి. ఆర్థికాభివృద్ధిని కొనసాగించటానికి, ప్రజలకు ఉపాధి కల్పించటానికి రూ. 20.79 లక్షల కోట్ల ప్యాకేజిని ప్రకటించామని ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పలు ఎందుకూ ...

జమ్మూకశ్మీర్‌లో.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే?

జమ్మూకశ్మీర్‌లో.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే?

370 నిర్వీర్యమై ఏడాది.. ప్రజల్లో నైరాశ్యం ఇప్పటికీ గృహ నిర్బంధంలో 21 మంది నేతలు వారిలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు 8 నెలల తర్వాత సోషల్‌ మీడియా యాక్సెస్‌ చాలా కాలం ఇంటర్నెట్‌, ఫోన్‌ సేవలకు దూరం పరిపాలనలో భారీగా స్థానికేతర ...

అప్పుల ఊబిలో ప్రభుత్వాలు

అప్పుల ఊబిలో ప్రభుత్వాలు

డా.. ఎస్. అనంత్ మేలుకోకుంటే పెను ఆర్థికవిపత్తు దశాబ్దాల భారత ఆర్థిక విజృంభణ ధగధగలాడింది. కేంద్ర రాష్ట్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు, రంగాలు, కుటుంబాలు- ఒక మహా రుణ విస్తరణకు ఆజ్యం పోశాయి. లాక్‌డౌన్‌తో వ్యవస్థ కూసాలు కదిలిపోతుండగా, భారీ రుణగ్రస్త రాష్ట్రాలకు ...

వ్యవసాయ సంస్కరణలను నిరసిస్తూ.. కదం తొక్కిన కర్షకులు

వ్యవసాయ సంస్కరణలను నిరసిస్తూ.. కదం తొక్కిన కర్షకులు

- పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌లలో ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన - ఆర్డినెన్సులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ - ఎంఎస్‌పీని ఎత్తివేసే కుట్ర - పలు రాజకీయ పార్టీల మద్దతు చండీగఢ్‌ : మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలను నిరసిస్తూ పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌లలో ...

బ్యాంకింగ్ రంగానికి ముప్పు

బ్యాంకింగ్ రంగానికి ముప్పు

- జియో పేమెంట్స్‌ బ్యాంక్‌తో ఎస్బీఐ ఒప్పందంపై అనుమానాలు - అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోకి కీలక సమాచారం! - ఎస్బీఐ-జియో జాయింట్‌ వెంచర్‌లో పరస్పర ప్రయోజనాల ఉల్లంఘన : ఆర్థిక నిపుణులు - కార్పొరేట్‌ సంస్థల్ని..ఇటేటు రమ్మంటే... ఇల్లంతా నాదేఅనే ...

ఇది కేవలం మూఢత్వం మాత్రమే

ఇది కేవలం మూఢత్వం మాత్రమే

డిసెంబరు 25, 2019 నుంచి జూన్‌ 23, 2020 మధ్య ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు 37 శాతం పడిపోయాయి. డిసెంబరు చివరి నుండి ఏప్రిల్‌ నెల మధ్య రోజుల నాటికి ఈ తగ్గుదల 60 శాతం ఉంది. ఆ తర్వాత ...

Page 3 of 12 1 2 3 4 12

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.