Tag: COVID-19

‘కరోనా’పై చైనా వినూత్న ప్రచారం

‘కరోనా’పై చైనా వినూత్న ప్రచారం

బీజింగ్: కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు చైనా వినూత్న పద్ధతులు అనుసరిస్తోంది. ఈ మహమ్మారి మరింత విస్తరించకుండా విస్తృత చర్యలు చేపడుతోంది. రూరల్ చైనాలో డ్రోన్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తోంది. డ్రోన్ కెమెరాల ద్వారా అప్రమత్తం చేస్తూ.. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని ...

జాతీయ విపత్తుగా ‘కోవిడ్’

జాతీయ విపత్తుగా ‘కోవిడ్’

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం నాటికి మనదేశంలో 93 మంది కోవిడ్-19 మహమ్మారి బారిన పడ్డారు. మహారాష్ట్రలో అత్యధికంగా 31 మంది కరోనా ప్రభావానికి గురయ్యారు. దేశంలో కరోనా కేసులు ...

ఈరోజు ముఖ్యాంశాలు

ఈరోజు ముఖ్యాంశాలు

కరోనా వైరస్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 145 దేశాలకు విస్తరించిన కరోనా కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. 145 దేశాలకు ఈ మహమ్మారి విస్తరించింది. ఈ వైరస్ బారిన ...

టుడే టాప్ న్యూస్

టుడే టాప్ న్యూస్

మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ సర్కారును కూలదోసేందుకు రంగం సిద్ధమైంది.   మధ్యప్రదేశ్ లో రాజకీయ అనిశ్చితి మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం క్షణక్షణానికి మలుపులు తిరుగుతోంది. బీజేపీతో జత కట్టిన జ్యోతిరాదిత్య సింధియా.. కమల్ నాథ్ నేతృత్వంలోని ...

ముడి చమురు ధరలు ఎందుకు తగ్గాయి?

ముడి చమురు ధరలు ఎందుకు తగ్గాయి?

ముంబై: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు సోమవారం భారీగా పతనమయ్యాయి. కరోనా ప్రభావానికి తోడు చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ధరలు బాగా తగ్గాయి. ముడి చమురు ధరలు ఆసియాలో సోమవారం 20 ఏళ్ల కనిష్టస్ధాయికి చేరి ...

చైనా, ఇరాన్ లో కరోనా మరణాలు

చైనా, ఇరాన్ లో కరోనా మరణాలు

ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా వైరస్‌ (కోవిడ్-19) మరణాలు ఆగడం లేదు. ముఖ్యంగా చైనా, ఇరాన్‌ దేశాల్లో కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతోంది. బీజింగ్: చైనాలో ఆదివారం కరోనా బాధితులు మరో 27 మంది మృతి చెందడంతో కోవిడ్ వ్యాప్తి ఆగడం ...

భారత్‌లో కోవిడ్‌ కల్లోలం

భారత్‌లో కోవిడ్‌ కల్లోలం

29 మందికి సోకిన వైరస్‌ అన్ని విమానాశ్రయాల్లోనూ స్క్రీనింగ్‌ కేంద్రాలు హోలీ వేడుకలకు ప్రధాని, రాష్ట్రపతి దూరం న్యూఢిల్లీ: కోవిడ్‌–19(కరోనా వైరస్‌) భారత్‌లోనూ హడలు పుట్టిస్తోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య ఎక్కువ కావడంతో ఆందోళన పెరిగిపోతోంది. ఇప్పటివరకు భారత్‌లో 29 కేసులు ...

ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చికిత్స

ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చికిత్స

 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల అనుబంధ ఆసుపత్రుల్లోనూ ఉచిత వైద్యం అంగీకరించిన యాజమాన్యాలు.. హైదరాబాద్‌: కోవిడ్‌ అనుమానిత లక్షణాలున్నవారు ఇక నుంచి గాంధీ, ఫీవర్, ఛాతీ వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లోకే రానక్కర్లేదు. ఇష్టమైన కార్పొరేట్‌ ఆసుపత్రులు, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని అనుబంధ ఆసుపత్రులకు వెళ్లి ...

ఐటీలో హై అలర్ట్‌!

ఐటీలో హై అలర్ట్‌!

మైండ్‌స్పేస్‌లో మహిళా టెకీకి కోవిడ్‌ లక్షణాలు ఇటీవలే ఇటలీ నుంచి వచ్చిన బాధితురాలు గాంధీ ఆస్పత్రిలో చికిత్స నిమిషాల వ్యవధిలో వెళ్లిపోయిన ఐటీ ఉద్యోగులు కంపెనీలు మూసివేస్తున్నారంటూ ప్రచారం అలాంటిది ఏమీ లేదని జయేశ్‌ రంజన్‌ స్పష్టీకరణ  హైదరాబాద్‌/గచ్చిబౌలి: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ...

Page 48 of 49 1 47 48 49