భారత్లో ఆగని కరోనా కల్లోలం
ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్ మహమ్మారి భారత్లోనూ విజృంభిస్తోంది. శరవేగంగా వ్యాప్తిచెందుతూ మిలియన్ మార్క్ను దాటేసి మృత్యుఘంటికలు మోగిస్తోంది. న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ శరవేగంగా కొనసాగుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య శుక్రవారం ...