బంద్‌కు భారీ మద్దతు

రైతుల రేపటి ఆందోళనకు 14 పార్టీల బాసట కార్మిక, బ్యాంకు ఉద్యోగ సంఘాల సంఘీభావం ప్రజలంతా సహకరించాలని ఏఐకేఎస్‌సీసీ పిలుపు దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం మంగళవారం తలపెట్టిన భారత్‌ బంద్‌కు భారీ మద్దతు...

Read more

మోడీ దూకుడుకు రైతన్న చెక్‌

వి. శ్రీనివాసరావు(వ్యాసకర్త సిపిఐ(యం) కేంద్ర కమిటీ సభ్యులు) ఈ వారం రోజుల్లో రైతు ఉద్యమానికి దేశవ్యాపిత సంఘీభావం విస్తృతమైంది. వివిధ వర్గాల, తరగతుల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ ఆరేళ్ల మోడీ పాలనకు ఇంతటి తీవ్రమైన సవాలు...

Read more

ప్రాంతీయ పార్టీల ముందున్న సవాల్‌ !

తన మిత్రపక్షాలన్నింటినీ పూర్తిగా అణచివేయడానికి బిజెపి సిద్ధంగా వుంది. సమాజాన్ని సజాతీయం చేయాలన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యంగా వుంది. వైవిధ్య భరితమైన సామాజిక, సాంస్కృతిక, ప్రాంతీయ గుర్తింపులన్నీ హిందూత్వ కారణంగా పొగచూరి పోతున్నాయి. ఇది ప్రాంతీయ పార్టీల మనుగడకు ముప్పుగా పరిణమిస్తోంది. ఇటీవలే...

Read more

రాజకీయాల్లో… కథానాయకుల పాత్రలు

‘‘ముఖానికి రంగులేసుకునే వాళ్లు ప్రజా సేవ ఏం చేస్తారు? రాజకీయం అంటే డైలాగ్స్‌ చెప్పడం, డ్యాన్సులు వేయడం కాదు..’’ ఇవీ ఓ నటుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు.. అనగానే వినిపించే మాటలు. కథానాయకుడు రాజకీయ నాయకుడుగా మారాలంటే అనుకున్నంత తేలిక విషయం కాదు....

Read more

రగిలిన రైతుజనం

370 రద్దు: ‘రాజకీయ’ నోట్ బందీ!

రాజ్‌దీప్‌ సర్దేశాయి(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికీ ఇతరులకంటే ప్రజల అత్యంత ప్రియతమ నాయకుడిగా ఉన్నారు. వ్యక్తిగత ప్రజాదరణ అనేది ప్రతి అంశం పైన శాశ్వత, సుస్థిర మద్దతుకు పూచీ ఇవ్వదు. నూతన చట్టాలు తీసుకువచ్చే ముందు వాటి...

Read more

రైతులపై మోడీ ప్రభుత్వ యుద్ధం – ప్రతిఘటన

అశోక్‌ ధావలే(వ్యాసకర్త ఎఐకెఎస్‌ అధ్యక్షుడు) ఈ రెండు సమ్మెలు బిజెపి దుష్ట పాలనకు గట్టి చెంపదెబ్బ వంటివి. తమకు ఉమ్మడి శత్రువు అయిన బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా...కార్మికవర్గం, భారత రైతాంగం ఒకరి డిమాండ్లకు మరొకరు మద్దతు పలికాయి. కుల, మత, విభజన...

Read more

సంస్కరణల వంచనతోనే ‘సాగు’సమరం

ఆయన జీవితం వైవిధ్య భరితం

ప్రొఫెసర్ జి. హరగోపాల్ అభివృద్ధి పేరిట వచ్చిన మార్పులు అంతర్జాతీయ కార్పొరేట్ పెట్టుబడి అవసరాల మేరకు అమలుపరిచిన ‘ఆర్థిక సంస్కరణల’ పర్యవసానాలే. సంపన్నదేశాల నియంత్రణలోని అంతర్జాతీయ ఆర్థికసంస్థల నిర్దేశిత అభివృద్ధి నమూనాతో విపరీతంగా నష్టపోయిన వారు వ్యవసాయదారులే. మోదీ ప్రభుత్వం తెచ్చిన...

Read more

జెమిలి ఎన్నికల గురించి ఎందుకుమాట్లాడుతున్నారు?

- ఎం కోటేశ్వరరావు ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ఒకే సారి పార్లమెంట్‌-అసెంబ్లీల ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రెండు దశాబ్దాల క్రితమే లా కమిషన్‌ ముందుకు తెచ్చిన ఈ అంశం సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యతిరేకమని అనేక పార్టీలు, నిపుణులు...

Read more

అంతుచిక్కని లెక్కలు!

- క్యూ2 భారీగా పెరిగిన తయారీ రంగం - పడిపోయిన పారిశ్రామికోత్పత్తి - పొంతన లేని కేంద్ర గణంకాలు - నిపుణుల్లో తీవ్ర అనుమానాలు గత కొన్ని నెలలుగా తీవ్ర ప్రతికూలతలో ఉన్న తయారీ రంగం ఉన్నట్టుండి సెప్టెంబర్‌ త్రైమాసికంలో పుంజుకోవడంపై...

Read more
Page 2 of 82 1 2 3 82

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.