ఇద్దరు దళిత సోదరులపై పెత్తందార్ల దాడి

- పోలీసు కేసు ఉపసంహరించుకోలేదని.. ఇంటికీ నిప్పు - మధ్యప్రదేశ్‌లో దారుణం.. భోపాల్‌: తమపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవటానికి నిరాకరించిన ఇద్దరు దళిత సోదరులపై పెత్తందార్లు దాడికి పాల్పడ్డారు. సుమారు 15 మంది గుంపుగా వచ్చి వారిద్దరిని చితకొట్టారు. అంతటితో ఊరుకోక వారి...

Read more

దళిత సమస్యలపై డిసెంబర్ 9న జాతీయ కన్వెన్షన్

- కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా గ్రామీణ బంద్‌ - రైతు సంఘాల చలో ఢిల్లీ మద్దతుగా భాగస్వామ్యం - డిసెంబర్‌ 6న రాజ్యాంగ పరిరక్షణ దినం - వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం నిర్ణయం న్యూఢిల్లీ : దేశంలో దళిత...

Read more

గువ్వాలేగి లో అసలేం జరిగింది?

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల్ గువ్వలేగి గ్రామంలో గత కొద్ది రోజులుగా స్థల వివాదం బిసిలకు ఎస్సీలకు జరుగుతుంది ఆ స్థల వివాదంలో ఆ ఊరి రెడ్డి సామాజిక వర్గం బిసిలకు ఎస్సీలకు నాయకత్వం వహిస్తున్నారు కాబట్టే వారే (రెడ్లు)సర్పంచులు వారే...

Read more

ఉన్నతిని ఓర్వలేకే కులహంకార దాడి

ప్రొ.లక్ష్మీ నారాయణ m డా.బాలబోయిన సుదర్శన్‌ m డా. పసునూరి రవీందర్‌ దళితుల మీద కులోన్మాద దాడి అనగానే అది అగ్రవర్ణాలు చేసి ఉంటారు అనుకుంటాం. రామోజీపేటలో మాత్రం  లక్ష్మీపేటలో జరిగినట్టు, బీసీ సామాజిక వర్గానికి చెందినవారే దాడులకు పాల్పడ్డారు. ముదిరాజుల...

Read more

ఔను, యీ దేశం మాది

మనువాద మీడియా

చల్లపల్లి స్వరూపరాణి ఆది ఆంధ్ర వుద్యమానికి వందేళ్ళు వచ్చాయి. భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించిన దళిత ఆత్మగౌరవ వుద్యమం మొదట 1906లో 'జగన్మిత్ర మండలి’, 'ఆదిహిందూ సోషల్ లీగ్’ అనే పేర్లతో పనిచేశాక 1917 లో విజయవాడలో జరిగిన మహాసభలో 'ఆది ఆంధ్ర...

Read more
Page 2 of 4 1 2 3 4

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.