పంట నష్టంపై సర్కారు తప్పుడు లెక్కలు

పంట నష్టంపై సర్కారు తప్పుడు లెక్కలు

- 1.20 లక్షల ఎకరాల్లోనే నష్టం - ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక - 15లక్షల ఎకరాల్లో పంట నష్టం : రైతు సంఘాలు వర్షాలకు పంటలు ఆగమయ్యాయి. పత్తి, మొక్కజొన్న, వరి, సోయాబీన్‌ వంటి ప్రధాన పంటలు దెబ్బతిన్నాయి. చేతికందే దశలో...

Read more

పీఎం కిసాన్ కొందరికే..!

పీఎం కిసాన్ కొందరికే..!

-కేటాయింపు 75 వేల కోట్లు.. ఖర్చు 26 వేల కోట్లే - కౌలు రైతుల ఊసేలేదు న్యూఢిల్లీ: గత సాధారణ ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కొందరికే పరిమితమవుతోంది. కేంద్ర ప్రభుత్వ...

Read more

కౌలుదార్లకు ‘నిబంధనా’లు

కౌలుదార్లకు ‘నిబంధనా’లు

- అగ్రిమెంటు షరతుతో ఇక్కట్లు - సాగు హక్కు కార్డుల మంజూరులో జాప్యం - అమరావతి బ్యూరో భూ యజమానితో, కౌలుదార్లు అగ్రిమెంట్‌ చేసుకోవాలనే నిబంధన సాగు హక్కు కార్డు (క్రాప్‌ కల్టివేషన్‌ రైట్స్‌ కార్డు-సిసిఆర్‌సి) మంజూరుకు అడ్డంకిగా మారింది. దీంతో...

Read more

డైలమాలో 40 లక్షల రైతులు

డైలమాలో 40 లక్షల రైతులు

* తిరస్కారం, పెండింగ్‌, పరిశీలన పేర భరోసా నిలుపుదల * అయోమయంలో సొంత భూమిదారులు * ఆందోళనలో కౌల్దార్లు - అమరావతి: సాగుదారులకు పెట్టుబడి సాయం అందించే వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమై ఎనిమిది రోజులు పూర్తికాగా...

Read more

దోపిడీలో ‘నవయుగం’

దోపిడీలో ‘నవయుగం’

కృష్ణపట్నం ఇన్‌ఫ్రా సెజ్‌ భూములు సొంత అవసరాలకు వినియోగం సెజ్‌ పనులు మొదలు పెట్టకుండా గ్రూప్‌ కంపెనీల పేరిట భూములు తనఖా 4,731.5 ఎకరాల భూమిపై బ్యాంకుల నుంచి రూ.1,935 కోట్ల రుణం ఏపీఐఐసీ ఎన్‌ఓసీ ఇవ్వకుండానే బ్యాంకుల నుంచి రుణాలు...

Read more

కౌలుదార్లకు షాక్‌

కౌలుదార్లకు షాక్‌

- చిన్న, సన్నకారు ఓనర్ల లీజులు తిరస్కరణ - లక్షలాది వాస్తవసాగుదారులకు అందని భరోసా - సిసిఆర్‌సిలలో 35 శాతానికే సొమ్ము - గిరిజన రైతుల్లో 56 శాతం మందికే జమ - సొంత భూమిదారులకూ టెక్నికల్‌ సమస్యలు కౌలు రైతుల...

Read more

వ్యవ’సాయం’ అంతా పెండింగే

వ్యవ’సాయం’ అంతా పెండింగే

- రైతు సంక్షేమంటూనే సర్కారు నిర్లక్ష్యం - నిధుల ఎగనామం - గల్లా పెట్టే ఖాళీతో ముందుకు సాగని పథకాలు నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ రైతుల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాలకు నిధుల కొరత వెంటాడుతున్నది. రైతు బంధు, పావలావడ్డీ, రుణమాఫీ, డ్రీప్‌,...

Read more

వడ్డీ మాఫీకి చెల్లుచీట

వడ్డీ మాఫీకి చెల్లుచీట

రెండేళ్లుగా అన్నదాతలకు రైతు బంధు పథకాన్ని అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇతర రైతు సంక్షేమ పథకాలకు క్రమంగా చరమగీతం పాడుతోంది. ఏడాదికి రూ.12 వేల కోట్లు రైతుబంధుకు కేటాయిస్తూ దానినే ముఖ్యమంత్రి సర్వరోగ నివారిణిగా భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గడువు ప్రకారం...

Read more

రైతు సమన్వయం ఏమైంది?

రైతు సమన్వయం ఏమైంది?

ఉనికే లేని సమితులు.. రెండేళ్లైనా కార్యకలాపాలు లేవు ఎరువుల పంపిణీ, ధాన్యం సేకరణ తూచ్‌ కార్పస్‌ ఫండ్‌ విడుదల చేయని ప్రభుత్వం నిధుల్లేక అటకెక్కిన రైతు వేదికల నిర్మాణం కార్యాలయం నిర్వహణకూ డబ్బులు లేవు కరెంటు, ఫోన్‌ బిల్లూ చెల్లించలేని దుస్థితి...

Read more
Page 16 of 19 1 15 16 17 19

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.