పురుగు మందు డబ్బాతో వృద్ధురాలు ధర్నా

Date:

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో పెనుబల్లి మండలంలోని త‌హ‌శీల్ధార్ కార్యాల‌యం ఎదుట ఓ వృద్ధురాలు పురుగు మందు డబ్బాతో ధ‌ర్నాకు దిగింది. మండ‌లంలోని రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన దూదిపాళ్ళ కనకమ్మ అనే వృద్దురాలు.. పాసు పుస్తకాలు మంజూరు చెయ్యడంలో తాహశీల్దార్ జాప్యం చేస్తూన్నారంటూ ఎమ్.ఆర్.ఒ. ఆఫీస్ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. త‌న‌కు సంబధించిన ఆరు ఏకరాల భూమి విషయంలో పాస్ పుస్తకాలు జారీ చెయ్యకుండా అక్క‌డి అధికారులు ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని వృద్దురాలు రోదిస్తున్నది.

Courtesy V6velugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

John Peta Youth Association Marks Three Years of Service with Fruit Distribution at Kaikaluru Government Hospital

Introduction: In a heartwarming gesture of community service, the John Peta...

ప్రభుత్వ సంస్థల్లో మతపరమైన క్రతువులను ఖండిస్తున్న ప్రజా సంఘాలు.

• కైకలూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీని సందర్శించిన NAAC బృందం.• NAAC...

1998 DSC అభ్యర్ధి నుంచి ప్రెస్ రిపోర్టర్ వరకు యెరిచెర్ల మోజేష్ ప్రయాణం.

తమ కలల సాకారం కోసం  25 సంవత్సరాల సుదీర్గ కాలం ఓపికగా...