Month: December 2021

2022 – నవశకం పాటకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

2022 – నవశకం పాటకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

కైకలూరు నియోజకవర్గ మిత్రులు, శ్రేయోభిలాషులు, అధికారులు, నాయకులకు నవశకం - న్యూస్ & మీడియా తరపున నూతన సంవత్సర సుభాకాంక్షలు. ఎన్నో న్యూస్ వెబ్సైట్స్, యు ట్యూబ్ చానల్స్, సోషల్ మీడియా ప్రొఫైల్స్ కి టెక్ సపోర్ట్ మరియు ఎడిటోరియల్స్ అందించిన ...

ఇండియాలో రెండో ఒమిక్రాన్ మరణం. అసలేం జరుగుతుంది?

ఇండియాలో రెండో ఒమిక్రాన్ మరణం. అసలేం జరుగుతుంది?

భారతదేశంలో క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా నమోదవుతున్నాయి. రాజస్థాన్‌లో రెండో ఒమిక్రాన్ సోకి 73 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ ఇటీవలే నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్‌కు చెందిన ...

చర్చ్ లో శాంతియుతంగా ప్రార్ధన చేస్తున్న వారి పైన హిందూ అతివాదుల దాడి.

చర్చ్ లో శాంతియుతంగా ప్రార్ధన చేస్తున్న వారి పైన హిందూ అతివాదుల దాడి.

గురుగ్రామ్‌ - పటౌడీలోని ఒక చర్చిలో క్రిస్‌మస్ సందర్భంగా ప్రార్థనలు చేసుకుంటున్న వారిన రైట్ వింగ్ అతివాదులు భంగం కలిగించారు. అతివాద కార్యకర్తలమని చెప్పుకునే ఈ బృందం చర్చి ఆవరణలోకి చొరబడి కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. అయితే తమకు ఎలాంటి ఫిర్యాదు ...

RTC బస్సు ప్రవాహంలో పడి ఎనిమిది మంది మృతి.

RTC బస్సు ప్రవాహంలో పడి ఎనిమిది మంది మృతి.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒక్కో కుటుంబానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గారు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లాలో డిసెంబర్ 15, బుధవారం నాడు రాష్ట్ర రవాణా సంస్థ బస్సు వంతెనపై నుంచి వాగులో పడిపోవడంతో జరిగిన ప్రమాదంలో ఎనిమిది ...

కర్నాటక – మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లకు అడ్డుపడుతున్నాడని మఠాధిపతిపై విరుచుకుపడ్డ పాఠశాల విద్యార్థిని.

కర్నాటక – మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లకు అడ్డుపడుతున్నాడని మఠాధిపతిపై విరుచుకుపడ్డ పాఠశాల విద్యార్థిని.

https://youtu.be/tlNctJ01U4E గత నెలలో, కర్ణాటక ప్రభుత్వం 7 జిల్లాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు గుడ్లు అందించాలని నిర్ణయించింది, దీనిని లింగాయత్ సీర్లు వ్యతిరేకించారు.