వలసకార్మికుల స్థితిపై నివేదిక ఇవ్వండి
-కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం - విచారణ నేటికి వాయిదా న్యూఢిల్లీ : లాక్డౌన్ నేపథ్యంలో స్వస్థలాలకు భారీగా తరలివెళ్తున్న వలసకార్మికుల విషయంలో తీసుకుంటున్న చర్యలపై తక్షణమే నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను మంగళవారానికి వాయిదావేసింది. వలసకార్మికులకు తీసుకున్న ...