Tag: Who

ఆర్టీసీ నష్టాలకు కారకులు ఎవరు?

ఆర్టీసీ నష్టాలకు కారకులు ఎవరు?

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉగ్రరూపం దాల్చింది. సమ్మె తెలంగాణలోని ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలను రంగంలోకి దించింది. సకలజనుల సమరభేరిగా ఉరకలు వేసింది. యావత్తు తెలంగాణ సమాజం బాసటగా నిలబడటంతో కార్మికులు వీరోచితంగా పోరాడుతున్నారు. కార్మికుల డిమాండ్లు కొత్తవేమీ కాదు. తెలంగాణ ...

నమ్ముకున్న వృత్తి.. నడిరోడ్డుపై జీవితాలు

నమ్ముకున్న వృత్తి.. నడిరోడ్డుపై జీవితాలు

- పెద్ద దిక్కు కోల్పోయిన ఆర్టీసీ కుటుంబాలు - పిల్లల భవిష్యత్తు.. చదువులపై ఆందోళన - జీతాలు రాక భారమైన పోషణ - ఒక్కో ఇంటిది ఒక్కో గాథ.. తీరని వ్యథ ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ...

‘ఆర్ధిక మాంద్యం’ వల్ల హాని ఎవరికి?

‘ఆర్ధిక మాంద్యం’ వల్ల హాని ఎవరికి?

‘ఆర్ధిక మాంద్యం’ అంటే, సరుకుల అమ్మకాలు తగ్గిపోవడమే. దీని వల్ల పరిశ్రమాధిపతులకు జరిగే నష్టం ఏమీ ఉండదు. అసలైన కష్టాలూ, నష్టాలూ భరించాల్సింది శ్రామిక జనాలే. 2018వ సంవత్సరంలో, భారత దేశంలోనే 1 కోటీ, 10 లక్షల మందికి ఉద్యోగాలు పోయాయి. ...

చేతబడి చేశాడంటూ కొట్టి చంపిన  11 మందికి జీవిత ఖైదు

చేతబడి చేశాడంటూ కొట్టి చంపిన 11 మందికి జీవిత ఖైదు

ఏడేళ్ల క్రితం సెషన్స్‌ కోర్టు విధించిన శిక్షను ఖరారు చేసిన హైకోర్టు చేతబడి చేశారన్న మూఢనమ్మకంతో ముగ్గుర్ని చిత్రహింసలకు గురి చేసి, ఒకరి మరణానికి కారణమైన 11 మంది వ్యక్తులకు సెషన్స్‌ కోర్టు విధించిన జీవితకాల శిక్షను హైకోర్టు సమర్థించింది. వారికి ...

నాన్నా.. కనపడ్తలే

నాన్నా.. కనపడ్తలే

హైదరాబాద్‌: స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, టీవీల వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాల విచ్చలవిడి వాడకంతో చిన్నారుల్లో కంటి సమస్యలు అధికం అవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. విటమిన్‌–ఏ లోపం వల్ల కూడా పిల్లల్లో దృష్టిలోపం మరింత పెరిగిందని తెలిపింది. ఈ ...

ఉమర్‌ఖాలీద్‌పై దాడి నిందితుడికి శివసేన టిక్కెట్‌

ఉమర్‌ఖాలీద్‌పై దాడి నిందితుడికి శివసేన టిక్కెట్‌

చండీగఢ్‌ : జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖాలీద్‌పై దాడికి పాల్పడిన నవీన్‌ దలాల్‌.. హర్యానా ఎన్నికల బరిలో నిలిచాడు. ఈ మేరకు శివసేన పార్టీ అతడికి టికెట్‌ ఇచ్చింది. జజ్జర్‌ జిల్లా బహదూర్‌గఢ్‌ నియోజకవర్గం నుంచి అతడు ...

సమ్మెకు బాధ్యులెవరు?

సమ్మెకు బాధ్యులెవరు?

నాడు తెలంగాణ ఏర్పాటుకు సాధనాలయిన సమ్మెలు, నిరసనలు నేడు సహింపరానివైపోయాయి. ప్రజల న్యాయమైన నిరసనలపై నిరంకుశ ధోరణులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చట్టబద్దమైన ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఉక్కుపాదం మోపుతుండటం ఇందుకు పరాకాష్ట. సమ్మె నివారణకు ఏ మాత్రం ప్రయత్నించకుండా ...

ఉరికంబం నీడలోంచి ఒక బహుజన ఆత్మకథ

ఉరికంబం నీడలోంచి ఒక బహుజన ఆత్మకథ

నిఖిలేశ్వర్‌ ఆకలి అవమానాలు భరించిన నిరుపేద రజక కుటుంబంలోంచి ఎదిగి వచ్చిన రచయిత, జర్నలిస్ట్‌ కె. రాజన్న. హత్యానేరం ఆరోపణపై కారాగారవాసం, దిగువ కోర్టు ఉరిశిక్ష విధించింది, నిస్సహాయతతో ఒంటరితనంతో ‘డెత్‌సెల్‌’లో రోజులు లెక్కబెట్టినవాడు. డిప్యూటీ జైలర్‌ ప్రోత్సాహంతో హైకోర్టుకు అపీల్‌ ...

Page 3 of 4 1 2 3 4