Tag: Reserve Bank of India

చేయవలసిన పనులూ చేస్తున్న పనులూ

చేయవలసిన పనులూ చేస్తున్న పనులూ

కరోనా వైరస్‌ మహావిపత్తు విషయంలో తాము చేయ వలసినదంతా చేస్తున్నామని, బహుశా ఇంకా ఎక్కువ కూడా చేస్తున్నామని అటు కేంద్ర ప్రభుత్వమూ, ఇటు రాష్ట్ర ప్రభుత్వమూ ఒకటికి పది సార్లు ఇల్లెక్కి అరుస్తున్నాయి. అది నిజమో కాదో చూడడానికీ, కనీసం చెప్పుకుంటున్న ...

రాష్ట్రాలకు సాయమే కీలకం

రాష్ట్రాలకు సాయమే కీలకం

మల్లెపల్లి లక్ష్మయ్య  వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కోవిడ్‌–19 గత చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో ఒక ప్రపంచ ప్రళయాన్ని సృష్టించింది. ఇది అంతర్జాతీయ మహా విపత్తు. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వంపై బాధ్యత ఇంకా పెరుగుతుంది. కరోనాపై పోరుకు లాక్‌డౌన్‌నే ముఖ్యమైన ...

రాష్ట్రాలకు రెండో ఉద్దీపన ప్యాకేజీ

రాష్ట్రాలకు రెండో ఉద్దీపన ప్యాకేజీ

వేస్‌ అండ్‌ మీన్స్‌ పరిమితి 60 శాతానికి పెంపు రివర్స్‌ రెపో రేటు 3.75 శాతానికి తగ్గింపు రివర్స్‌ రెపో రేటు 0.25% తగ్గింపు రాష్ట్రాలకు అదనపు రుణ సదుపాయం ఆర్‌బీఐ కీలక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు ముంబై: కరోనా ...

టుడే న్యూస్‌రౌండప్‌

టుడే న్యూస్‌రౌండప్‌

దేశ వ్యాప్తంగా శుక్రవారం నాటికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,387కి చేరింది. మృతుల సంఖ్య 437కి పెరిగింది. భారత్‌లో 13 వేలు దాటిన కరోనా కేసులు దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శుక్రవారం ...

ఆదుకోవడంలో అలసత్వమా?

ఆదుకోవడంలో అలసత్వమా?

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న కారణంగా లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న ఈ నేపథ్యంలో రాష్ర్టాలకు ఏదైనా ప్యాకేజీని లేదా ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటిస్తుందని ఆశించాం. కానీ, లాక్‌డౌన్‌లో 23 రోజులు గడిచినా ...

విదేశీ మదుపుదారుల కోసమే యస్ బ్యాంకు టేకోవర్

విదేశీ మదుపుదారుల కోసమే యస్ బ్యాంకు టేకోవర్

ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యస్ బ్యాంకును పునరుద్ధరించేందుకు కేంద్రం సిద్ధమైందని ఆరోపించారు. హైదరాబాద్: దివాళా తీసిన యస్ బ్యాంకును స్వాధీనం చేసుకుని ప్రభుత్వ నిధులతో దాన్ని పునరుద్దరించేందుకు ప్రయత్నం చేయడం కేవలం విదేశీ మదుపరుల మెప్పు పొందేందుకేనని మేధావులు అభిప్రాయపడ్డారు. 'యస్ ...