కనుమరుగవుతున్న నా కలల దేశం
ఆగస్టు 5, 2020 తీవ్రమైన విచారాన్ని, నష్టాన్ని కలిగించిన రోజు. ఎగుడుదిగుడుగా ఉన్నా, అందమైన, మానవత్వంతో కూడిన, విస్తృత ప్రజా బాహుళ్యానికి సమాన పౌరసత్వం ఉండాలన్న భావనలతో, ఆశాజనకంగా కొనసాగుతున్న భారతదేశ ప్రయాణాన్ని ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం నిలిపివేసిన రోజుగా ...