గిరిజనుడి మృతికి 108 జాప్యమే కారణం
సీపీఎం, జనసేన ఆందోళన జీలుగుమిల్లి : గిరిజన గ్రామాల్లో 108 వాహనం అందుబాటులో ఉండాలని సీపీఎం, జనసేన పార్టీలు ఆందోళన చేశారు. రాచన్నగూడెంలో వైద్య ఆరోగ్య సేవలు అందుబాటులో లేక సకాలంలో 108 వాహనం రాకపో వడం వల్ల గిరిజనుడు కొర్స రాజు ...