Tag: Public Health

హైదరాబాద్‌లో 9 మంది అనుమానితులు?

హైదరాబాద్‌లో 9 మంది అనుమానితులు?

 గాంధీకి ఐదుగురు.. ఫీవర్‌ ఆస్పత్రికి నలుగురు న్యూఢిల్లీ/హైదరాబాద్‌ సిటీ : హైదరాబాద్‌ నగరంలో తొమ్మిది మంది కరోనా వైరస్‌ అనుమానంతో ఆస్పత్రులను ఆశ్రయించారు. ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించిన ఇద్దరికి వైరస్‌ సోకినట్లు గుర్తించడంతో మిగిలిన ప్రయాణికుల్లో ఎవరికైనా అనుమానం ఉంటే ...

20 వేల మందికి కరోనా

20 వేల మందికి కరోనా

426 మంది మృతి.. 492 మంది ఆరోగ్యం విషమం వైద్యుల పరిశీలనలో 1.71 లక్షల మంది  20పైగా దేశాల్లో 159 కేసుల నమోదు బీజింగ్‌, ఫిబ్రవరి 4: చైనాలో మొదలై ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌ కాలమేఘంలా కమ్ముకుంటోంది! చైనాలో నెల రోజుల వ్యవధిలో ...

అయ్యో.. డాక్టర్‌!

అయ్యో.. డాక్టర్‌!

ఒత్తిడితో చిత్తవుతున్న వైద్యులు అకస్మాత్తుగా కుప్పకూలి మరణం నెల రోజుల్లోనే నలుగురి మృతి ఎక్కువ మందిని.. ఎక్కువ గంటలు చూడాల్సి రావడంతో ఒత్తిడి టార్గెట్లు, క్లినికల్‌, అడ్మినిస్ట్రేటివ్‌ స్ట్రెస్‌.. ఇతర నిపుణుల్లోనూ ఇదే స్థితి’ డాక్టర్‌ ఏకే మీనా. న్యూరో ఫిజీషియన్‌గా ...

టీబీ ఆస్పత్రిలో ఆకలి కేకలు

టీబీ ఆస్పత్రిలో ఆకలి కేకలు

14 నెలలుగా భోజనం బిల్లులు పెండింగ్‌ అనంతగిరి/వికారాబాద్‌ అర్బన్‌: వికారాబాద్‌ పట్టణానికి సమీపంలోని అనంతగిరిగుట్ట టీబీ శానిటోరియంలో చికిత్స పొందుతున్న రోగులు ఆకలి కేకలు పెడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 40 మందికిపైగా ఇన్‌పేషెంట్లు ఉన్నారు. వారికి నిత్యం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి ...

క్షయ పంజా

క్షయ పంజా

గతేడాది 2,000 మంది మృతి 2018లో 52 వేలు 2019లో 70 వేల కేసులు ముందస్తుగా గుర్తించకపోవడమే ప్రధాన కారణం హైదరాబాద్‌: రాష్ట్రంపై క్షయ వ్యాధి పంజా విసురుతోంది. గతేడాది తెలంగాణలో ఏకంగా 2 వేల మంది చనిపోయారని రాష్ట్ర టీబీ నియంత్రణ ...

స్వైన్‌ ఫ్లూ విజృంభణ

స్వైన్‌ ఫ్లూ విజృంభణ

 15 రోజుల్లో 35 కేసుల నమోదు.. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం జిల్లా ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు 24 గంటల్లో పరీక్షలు చేసేలా ఆదేశాలు హైదరాబాద్‌: రాష్ట్రంలో రోజురోజుకు స్వైన్‌ ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నెల తొలి 15 ...

సిజేరియన్లే సింహభాగం!

సిజేరియన్లే సింహభాగం!

  రాష్ట్రంలో గతేడాది 59 శాతం సిజేరియన్లు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏకంగా 78 శాతం నిర్మల్‌ జిల్లాలో అత్యధికం వైద్యారోగ్యశాఖ తాజా నివేదికలో తేటతెల్లం హైదరాబాద్‌ కాన్పు నిమిత్తం ఆసుపత్రికెళితే నిర్దయగా కత్తెరకు పనిచెప్తున్నారు. గతేడాది(2019) రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ...

వైద్యశాలలా... వధ్యశిలలా?

వైద్యశాలలా… వధ్యశిలలా?

 - బాలు భూమండలం మీద ఏ దేశంలోనైనా, పిల్లలు జాతి సంపద. అంతర్జాతీయంగా నవజాత శిశువుల మరణాల్లో 27 శాతానికి, అయిదేళ్లలోపు పిల్లల మృత్యువాతలో 21 శాతానికి నెలవైన భారత గడ్డపైన బాల్యానిది నిరంతర వ్యధ! ‘కోటా’ విషాద ఉదంతాల పరంపరే ...

రోగమొస్తే ఒళ్లూ.. ఇల్లూ గుల్లే

రోగమొస్తే ఒళ్లూ.. ఇల్లూ గుల్లే

రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలకు అవుతున్న సరాసరి వ్యయం రూ. 30,336 79% మంది ప్రైవేటులోనే చికిత్స ఈ అంశంలో జాతీయ సగటు 58% మాత్రమే జాతీయ నమూనా సర్వే వెల్లడి రోగమొస్తే జేబు గుల్లవుతోంది. తెలంగాణలో ఏ అనారోగ్య కారణంతోనైనా ...

జ్వరం మింగిన మాత్రలు ఏడున్నర కోట్లు

జ్వరం మింగిన మాత్రలు ఏడున్నర కోట్లు

జ్వరం మింగిన మాత్రలు ఏడున్నర కోట్లు ఈ సీజన్లో రెండున్నర రెట్లు అధికం 200 ప్రభుత్వాసుపత్రుల్లో ఏడాది బడ్జెట్‌ ఈ సీజన్లోనే ఖర్చు నిధులు లేక విలవిలలాడుతున్న టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అదనపు నిధులు కేటాయించాలని విన్నపం డెంగీ, చికున్‌ గున్యా, ఇతర విష ...

Page 26 of 27 1 25 26 27