అప్పుచేసి పప్పుకూడు..
-ఈఏడాది కేంద్రం రుణాలు 11.4 లక్షల కోట్లు - ఇదంతా సర్కారు ఖర్చుగా మారాలి... ప్రజల జేబుల్లోకి వెళ్లాలి : ఆర్థిక నిపుణులు - వృద్ధిరేటును పెంచితేనే ప్రయోజనం... లేదంటే భారీ మూల్యం తప్పదు -ఇంధన ధరలు పెంపు... ప్రజల కొనుగోలు ...
-ఈఏడాది కేంద్రం రుణాలు 11.4 లక్షల కోట్లు - ఇదంతా సర్కారు ఖర్చుగా మారాలి... ప్రజల జేబుల్లోకి వెళ్లాలి : ఆర్థిక నిపుణులు - వృద్ధిరేటును పెంచితేనే ప్రయోజనం... లేదంటే భారీ మూల్యం తప్పదు -ఇంధన ధరలు పెంపు... ప్రజల కొనుగోలు ...
నేలపట్ల అశోక్ బాబు బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా, కొంతవరకు ఈశాన్య రాష్ట్రాలు కూడా వలస కార్మికులను సరఫరా చేసే కేంద్రాలుగా మిగిలిపోయాయి. ఈ వలస కూలీలను ఎక్కువగా ఆకర్షిస్తున్నవి మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతోపాటు ...
- 'అన్లాక్'తో పలుదేశాల్లో కేసుల తగ్గుదల.. భారత్లో పూర్తి వ్యతిరేకం - సడలింపుల తర్వాత విజృంభిస్తున్న వైరస్ - పాజిటివ్ కేసుల్లో ప్రపంచంలో నాలుగో స్థానం - నిర్దిష్ట ప్రణాళిక లేకుండా చేసిన దానికి మూల్యం - కలవరపెడుతున్న వలస కూలీల ...
Families struggle to maintain coronavirus restrictions as they seek to stay Leaders across Latin America have ordered their citizens indoors as they struggle to tame the coronavirus. But for Liliana ...
SNIGDHA POONAM From poverty to poor health care, from mass reverse migration to fake news, rural areas are facing multiple crises at once as the infection spreads across the country. ...
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా కాలంలో వారి కష్టాలు రెట్టింపయ్యాయి. రెక్కాడితే గాని డొక్కాడని బడుగుజీవులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చే రేషన్ బియ్యం అందనిద్రాక్షగా మారింది. లాక్డౌన్తో ఇబ్బందులు ...
S.N. Sahu Amid the corona pandemic, taking a leaf out of Babasaheb’s writings would do well to ensure that the poor and marginalised are not profiled and denied treatment, as ...
Declared without warning late last month, the coronavirus lockdown came nearly two months after India reported its first COVID-19 case. Lucknow: A man and a pack of stray dogs are ...
- లాక్డౌన్ మొదలైనప్పట్నుంచి దేశంలో కోల్పోయిన జాబ్లు - నింగినంటుతున్న నిరుద్యోగం - భరోసా కల్పించడంలో కేంద్రప్రభుత్వం విఫలం - 'మూసివేత' ఎత్తేసే లోపు మరిన్ని కోల్పోయే ప్రమాదం : నిపుణులు న్యూఢిల్లీ : ముందస్తు సన్నద్ధత లేకుండా కేంద్రప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్.. ...
- కె. వేణుగోపాల్ ఈ మూడు వారాల లాక్డౌన్ నెల చివరిలో, నాలుగోవారంలో మొదలైంది. ఈ మూడువారాలు ఎలా గడుస్తాయనేది ఒక సమస్య అయితే, మొదటివారంలో జీతాలు అందకపోతే నెలవారీ జీతాలు అందుకునే ఉద్యోగుల గతి ఏమవుతుందనే ఆలోచనే ప్రభుత్వానికి రాలేదు. ...