అల్లర్లలో పలువురు అదృశ్యం
- మార్చురీలో 22 ఏండ్ల మోనిస్ మృతదేహం - ఆచూకీ లభించని ఫిరోజ్ న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో కాషాయ మూకల విధ్వంస కర దాడుల నేపథ్యంలో పలువురు ఆచూకీ తెలియడం లేదు. దీంతో, పలు కుటుంబాలు తమ కుటుంబసభ్యుల ఆచూకీ కోసం ఆస్పత్రుల ...
- మార్చురీలో 22 ఏండ్ల మోనిస్ మృతదేహం - ఆచూకీ లభించని ఫిరోజ్ న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో కాషాయ మూకల విధ్వంస కర దాడుల నేపథ్యంలో పలువురు ఆచూకీ తెలియడం లేదు. దీంతో, పలు కుటుంబాలు తమ కుటుంబసభ్యుల ఆచూకీ కోసం ఆస్పత్రుల ...
On Wednesday, the judge spoke of the Lalita Kumari guidelines to ask the Delhi police why it had not taken note of complaints filed against BJP leaders for hate speech. ...
శ్రీకృష్ణుడి అవతారంగా ప్రకటించుకున్న దొంగ బాబా 16 వేల మందిని చెరపట్టడమే లక్ష్యంగా ఢిల్లీలో ఆశ్రమం అందులో బందీలుగా 168 మంది అమ్మాయిలు! ఇరుకు గదుల్లో ఉంచి వారికి మాదక ద్రవ్యాలు? 2017లో ఆశ్రమంపై దాడులు.. పరారీలో బాబా సీబీఐ లుక్ ...
మహబూబ్నగర్ క్రైం : వారిద్దరూ ఒకే కాలేజీలో డిగ్రీ చదువుకున్నారు. అప్పట్లో ప్రేమిస్తున్నానంటూ ఆ యువకుడు ఆమెను వేధించేవాడు. చదువైపోయాక ఎవరిదారిన వారు వెళ్లారు. ఆ తర్వాత ఆ యువతికి పెళ్లైంది. అకస్మాతుగా ఓసారి ఆ యువకుడి నుంచి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ ...
- నినాదాలు చేస్తూ హిందూ సేన ర్యాలీ గురుగ్రాం : ఓ పక్క రాజధాని నగరం అట్టుడుకుతూనే ఉన్నది. మరోపక్క 'గోలీ మారో' నినాదాలతో హిందూత్వ శక్తులు రెచ్చిపోతూనే ఉన్నాయి. హర్యానాలోని గురుగ్రాంలో హిందూసేన కార్యకర్తలు రెచ్చగొట్టే నినాదాలతో వీధుల్లో హల్చల్ చేశారు. ...
- దుఃఖంలో ఉన్న తండ్రిని తన్నిన పోలీస్ - ప్రతిఘటించిన ఎస్ఎఫ్ఐ నాయకులు ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య నేపథ్యంతో పటాన్చెరు ప్రభుత్వాస్పత్రి ఎదుట బుధవారం ఉద్రిక్తత ఏర్పడింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు మార్చురీ తాళాలు పగులగొట్టి మృతదేహాన్ని ...
* పోలీసులకు బాధితులు ఫిర్యాదు గ్రేటర్ విశాఖ బ్యూరో: విశాఖ నగర్లో క్రిస్టియన్లపై ఆర్ఎస్ఎస్కు చెందినవారు దాడికి తెగబడ్డాయి. ఒక ప్రార్థనా మందిరం సమీపంలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయి. దీనిపై ప్రార్థన మందిర్ పాస్టర్ వేసుపోగు ఆధ్వర్యంలో బాధిత క్రిస్టియన్లు విశాఖ ...
The drug, manufactured by Digital Vision, allegedly led to the death of almost 10 children in Ramnagar area of Udhampur district in the Jammu region. New Delhi: Close to 3,400 bottles ...
Justice Muralidhar said 'another 1984 scenario' cannot be allowed to happen, asking the Centre and state governments to build confidence. Members of security forces patrol streets in Bhagirathi area of ...
- ఇండ్లు, దుకాణాలకు నిప్పు.. పలువురికి గాయాలు - ట్రంప్ పర్యటనకు ముందు రోజు ఘటన గాంధీనగర్: అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ పర్యటనకు మోడీ సర్కారు భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేసింది. ఈ సరదర్భంలో మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ను మోడల్స్టేట్గా ...