Tag: Peoples

ఆగిన యురేనియం అన్వేషణ

ఆగిన యురేనియం అన్వేషణ

* పలాయనం చిత్తగించిన 'పినాకిల్‌' - ఆళ్లగడ్డ (కర్నూలు): కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని యాదవాడలో ఐదు రోజులుగా చేపట్టిన యురేనియం అన్వేషణ పనులను సంస్థ సిబ్బంది నిలిపేశారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకూ అన్వేషించిన యంత్రంతోపాటు మిగిలిన సామగ్రిని ...

మళ్లీ..స్వైన్‌ ‘ఫ్లో’!

మళ్లీ..స్వైన్‌ ‘ఫ్లో’!

పడిపోయిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో మళ్లీ హెచ్‌1ఎన్‌1 ప్రభావం హైదరాబాద్‌లో నాలుగు అనుమానిత ఫ్లూ కేసులు నమోదు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు.. స్వైన్‌ ‘ఫ్లో’.. మళ్లీ మొదలైం ది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కు తోడు పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో హెచ్‌1ఎన్‌1 స్వైన్‌ఫ్లూ కారక ...

విల్లాలకు ‘ఫుల్లు’.. జనాలకు ‘నిల్లు’

విల్లాలకు ‘ఫుల్లు’.. జనాలకు ‘నిల్లు’

- మాంద్యంలోనూ యాదాద్రిలో వీఐపీల భవనాలకు భారీగా నిధులు - జ్వరాలతో జనం అల్లాడుతుంటే... సకల హంగులతో నిర్మాణాలు విష జ్వరాలతో ప్రజలు ఓవైపు ఆస్పత్రుల్లో నానా ఇబ్బందులు పడుతుంటే వారికి సరైన వైద్యం అందించడంలో మీనమేషాలు లెక్కిస్తున్న తెలంగాణ సర్కారు.. ...

ఆ రూ.800 కోట్లు ఎమైపోయినట్లు..!?

ఆ రూ.800 కోట్లు ఎమైపోయినట్లు..!?

ఇదీ లెక్క.... గ్రేటర్‌లో రహదారులు: 9,103 కి.మీలు జీహెచ్‌ఎంసీ పీపీఎంలో భాగంగా నిర్మించాల్సిన రోడ్లు: 827 కి.మీలు పనులు పూర్తయినవి: 600 కి.మీలు హెచ్‌ఆర్‌డీసీ నిర్మించాల్సిన రోడ్లు: 390 కి.మీలు పనులు పూర్తయినవి: 100 కి.మీలు 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు ...

యథేచ్ఛగా ‘మల్టీ’ సొసైటీల్లో దోపిడీ..

యథేచ్ఛగా ‘మల్టీ’ సొసైటీల్లో దోపిడీ..

యథేచ్ఛగా 'మల్టీ' సొసైటీల్లో దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆర్థిక అక్రమాలు ₹.60వేల కోట్లుపైనే జరిగినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో ఫిర్యాదులున్నా  కేంద్రం పట్టించుకోని పరిస్థితి నెలకొందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించాలని రాష్ట్రం లేఖ రాసింది.ఆర్థిక ...

తుమ్మలపల్లె భూగర్భజలాల్లో యురేనియం

తుమ్మలపల్లె భూగర్భజలాల్లో యురేనియం

* రెండు రోజుల్లో సిఎంకు నివేదిక కడప జిల్లా తుమ్మలపల్లెలో భూగర్భ జలాలు కలుషితమయ్యేందుకు యురేనియంతోపాటు అధిక మోతాదులో సోడియం, ఫ్లోరిన్‌, మెగ్నీషియం, కాల్షియం మూలకాల బైకార్బొరేట్లు కూడా కారణమని నిపుణుల కమిటీ పిసిబికి అందించిన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికను ...

కశ్మీర్ లో ప్రజా ప్రదర్శనలు వాస్తవమే

కశ్మీర్ లో ప్రజా ప్రదర్శనలు వాస్తవమే

నిజనిర్ధారణ చేసిన ఆల్ట్ న్యూస్ ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా, స్వయంప్రతిపత్తి నీ విధ్వంసం చేసినందుకు నిరసనగా ప్రజాందోళనలు జరగటం వాస్తవమేనని ఆల్ట్న్యూస్ website నిజనిర్ధారణ చేసింది. వేలాది మంది ప్రజలు నిరసన తెలిపారు అని, ఆందోళనకారులపై కాల్పులు కూడా జరిగాయని ...

ధోనీ కంపెనీకి’ ఆమ్రపాలి’ అక్రమ సొమ్ము!

ధోనీ కంపెనీకి’ ఆమ్రపాలి’ అక్రమ సొమ్ము!

ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి అక్రమ కార్యకలాపాల కారణంగా అప్పుల్లో కూరుకుపోయిన అమ్రపాలి గ్రూపు క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ కు చెందిన కంపెనీకి అక్రమంగా ప్రజల డబ్బు తరలించినట్లు సుప్రీంకోర్టుపేర్కొంది. వేలాది కోట్ల ప్రజల డబ్బును ...

Page 2 of 2 1 2