కేంద్రానికి ఢిల్లీ కోర్టు నోటీసులు
- బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ పిటిషన్ విచారణ 12కు వాయిదా న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనలు, రాజకీయ నేతల విద్వేష ప్రసంగాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీచేసింది. అలాగే విచారణను ఢిల్లీ కోర్టు ...