జర్నలిస్టులపై ఉక్కుపాదం
ముంబయి : పలు నాటకీయ పరిణామాల మధ్య మహారాష్ట్రలో కొలువుదీరిన మూడు పార్టీల కూటమి (మహా వికాస్ అఘాడీ) జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ విధానాల్లో లోపాలనూ, వైఫల్యాలను ఎత్తి చూపుతున్న పాత్రికేయులు, పత్రికా, టీవీ యాజమాన్యాలపై కేసులు పెడుతున్నది. ఈ లాక్డౌన్ ...