భారత్లో 67 వేలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: భారత్లో గత 24 గంటల్లో 4,213 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ సోమవారం తెలిపారు. 24 గంటల్లో ఇంత ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు మన దేశంలో ...
న్యూఢిల్లీ: భారత్లో గత 24 గంటల్లో 4,213 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ సోమవారం తెలిపారు. 24 గంటల్లో ఇంత ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు మన దేశంలో ...
న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 1,273 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రికవరీ రేటు 29.36కు చేరింది. ...
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై పోరులో మన దేశం విజయం సాధించే అవకాశాలు మెరుగవుతున్నాయి. కోవిడ్-19 నుంచి కోలుకునే వారు పెరుగుతుండటంతో ఆశలు మొలకెత్తుతున్నాయి. భారత్లో గత 24 గంటల్లో కరోనా నుంచి 1,074 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ ...
భారత్లో కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. గత 24 గంటల్లో వెయ్యికిపైగా కోవిడ్-19 కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. శనివారం సాయంత్రానికి ...
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాధి వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్-19 కేసుల్లో 42శాతం కేసులు 21 ...
Sajai Jose The ICMR has repeatedly assured the Indian public that there is no evidence of community transmission. However, what it has failed to mention is that until very recently, ...