కూల్చివేత షురూ
- సచివాలయం సీ బ్లాక్తో మొదలు - నేలమట్టం కానున్న132 ఏండ్ల చరిత్ర .. - సోమవారం అర్థరాత్రి నుంచే హడావుడి - చుట్టుపక్కల రోడ్లన్నీ మూసివేత - భారీ బందోబస్తు మధ్య జేసీబీలతో పనులు తెలంగాణ సచివాలయం... 132 ఏండ్ల ...
- సచివాలయం సీ బ్లాక్తో మొదలు - నేలమట్టం కానున్న132 ఏండ్ల చరిత్ర .. - సోమవారం అర్థరాత్రి నుంచే హడావుడి - చుట్టుపక్కల రోడ్లన్నీ మూసివేత - భారీ బందోబస్తు మధ్య జేసీబీలతో పనులు తెలంగాణ సచివాలయం... 132 ఏండ్ల ...
-ఎన్. వేణుగోపాల్ వాస్తుకారణాల వల్ల తన అధికారిక భవనానికి రావడానికి ఇష్టపడని ముఖ్యమంత్రి అసలు ఆ భవనాలనే లేకుండా చేయడానికి ప్రయత్నించి సఫలం కావడం చరిత్రలో ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా జరిగిందో లేదో తెలియదు గాని ఘనమైన చరిత్ర కలిగిన ...
యాంటీజెన్ పరీక్షలు నిర్వహించండి 2 నెలల కార్యాచరణ సిద్ధం చేసుకోండి రాష్ట్రానికి కేంద్ర బృందం సూచన హైదరాబాద్నగరంలో పర్యటన హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా టెస్టులు, ట్రేసింగ్ పెంచాలని, యాంటీజెన్ టెస్టులు చేయాలని సర్కారుకు కేంద్ర బృందం సూచించింది. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ...
-ఐదేండ్లుగా పాలకవర్గాల్లేని ఫెడరేషన్లు - ఉమ్మడి రాష్ట్రంలోని నిధులు సైతం పక్కదారి -2017 నుంచి పెండింగ్లో 5 లక్షల రుణ దరఖాస్తులు - పట్టించుకోని సర్కార్ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సేవా వృత్తులను గాలికొదిలేసింది. ఆరేండ్లుగా వృత్తి ఫెడరేషన్లకు నిధులు కేటాయించలేదు, ...
హైదరాబాద్ : కరెంట్ చార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలపై రూ.1500 కోట్లకు పైగా భారం పడనుంది. చార్జీలు చెల్లించే స్తోమత ఉన్న వర్గాలపైనే ఈ భారం ఉంటుందని, పేద వర్గాలపై ఉండబోదని సీఎం కేసీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ...
- ఏడాదిగా నిలిచిపోయిన పథకాలు - కేంద్రం నిధుల్లేక చేతులెత్తేసిన ప్రభుత్వం - అప్పులు చేసి డీడీలు చెల్లించిన లబ్దిదారులు - మొదటి రెండు విడతల్లోనూ సగానికంటే తక్కువే పంపిణీ గొర్రెలు, బర్రెల పంపిణీ పథకాలు నిధుల కొరతతో నిలిచిపోయాయి. కేంద్రం ...
- కె. నాగలక్ష్మి టీఏస్ఆర్టీసీలో సమ్మె ముగిసిన అనంతరం డిసెంబరు ఒకటిన ప్రతి డిపో నుంచి ఇద్దరు మహిళలు సహా 5మంది కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో విందుకు ఆహ్వానించారు. ఆనాటి సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం అనేక వరాలు కురిపించారు. ...
ఆరు సంవత్సరాల్లో 5,912 మంది బలవన్మరణం వీరిలో 75% కౌలు రైతులే ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానం కౌలు రైతుకు వర్తించని ప్రభుత్వ పథకాలు రుణం రాక.. భరోసా లేక బలవన్మరణాలు రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు ...
- ఇప్పటి వరకూ రూ.10 వేల కోట్ల దాకా ఖర్చు - వాటిపై పూర్తి అధికారం సీఎందే ఓ ఏడాది క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత గ్రామమైన చింతమడకకు వెళ్లారు. అక్కడ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం జరిగిన బహిరంగ ...
- గతంలో జీహెచ్ఎంసీతో పాటు ప్రధాన నగరాల్లోని యాచకులు జైళ్లకు - రెండేండ్లుగా అక్కడే మకాం - పోషణకు రూ.5 కోట్లు ఖర్చు - సర్కారు డబ్బులివ్వకపోవటంతో తాజాగా బయటకు బి.వి.యన్.పద్మరాజు మనది ధనిక రాష్ట్రం.. మిగులు రాష్ట్రమంటూ ఇన్నాళ్లూ గొప్పలు ...