Tag: Inhuman

రిక్షాలో కరోనా మృతుని తరలింపు

రిక్షాలో కరోనా మృతుని తరలింపు

బాపట్ల : కరోనా మహమ్మారి మనుషుల్లోని మానవత్వాన్ని చంపేస్తోంది. వైరస్‌ తమకు సోకుతుందన్న భయంతో బాధితులకు జనం దూరంగా పారిపోతున్నారు. కోవిడ్‌ బలితీసుకున్న వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు కూడా భయపడే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా కారణంగా ...

ఖననానికి కంచె..

ఖననానికి కంచె..

-అంత్యక్రియలకు అడ్డగింత భువనగిరి, కంటోన్మెంట్‌ : కరోనాతో మృతిచెందిన వారి అంత్యక్రియల విషయంలో దయనీయ దృశ్యాలు కనిపిస్తు న్నాయి. కనీస గౌరవంగా సాగనంపాల్సిన చోట కొందరు అభ్యంతరం వ్యక్తంచేస్తుండటంతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతు న్నాయి. భువనగిరి హనుమాన్‌వాడలోని శ్మశాన వాటికలో కరోనా ...

కాన్పూర్‌లో దారుణం; ఎన్‌హెచ్ఆర్సీ ఆగ్రహం

కాన్పూర్‌లో దారుణం; ఎన్‌హెచ్ఆర్సీ ఆగ్రహం

న్యూఢిల్లీ : కాన్పూర్ నగరంలోని బాలికల వసతిగృహంలో ఉన్న 57 మంది బాలికలకు కరోనా సోకడంతోపాటు వారిలో ఏడుగురు గర్భం దాల్చడం, మరో బాలిక హెచ్ఐవీ పాజిటివ్ అని తేలిన ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ...

గోదాముల్లో ముక్కిన ఆహార నిల్వలు

గోదాముల్లో ముక్కిన ఆహార నిల్వలు

- పీఎంజీకేవైలో ఇచ్చినదానికంటే పాడైనవే అధికం - లాక్‌డౌన్‌లో పేదలకు అందని అదనపు ధాన్యం - ఎఫ్‌సీఐని నిండా ముంచుతున్న మోడీ సర్కారు కరోనా వ్యాప్తిని నివారించడానికని కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో అసంఘటితరంగ కార్మికులు, వలసకూలీలు, పేదలు పడ్డ ఇబ్బందులు ...

భారత సంవిధానమే నాకు సమరం నేర్పింది

భారత సంవిధానమే నాకు సమరం నేర్పింది

- దేశం నేడు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది - అభివృద్ధిని మరచి... విభజిత రాజకీయాల వైపు మోడీ సర్కార్‌ పయనం -  ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌... దేశంలో ప్రస్తుతం ఈ పేరుకి ప్రత్యేక ...

జామియా మిలియా యూనివర్సిటీలో నిన్న రాత్రి ఏం జరిగింది?.

జామియా మిలియా యూనివర్సిటీలో నిన్న రాత్రి ఏం జరిగింది?.

by: Mohammad Alamullah  జామియా విద్యార్థులు,ఫ్యాకల్టీపై ఢిల్లీ పోలీసుల కర్కశత్వాన్ని కొన్ని మీడియా ఛానెళ్లు రిపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. బలప్రయోగంతో క్యాంపస్ లోకి ప్రవేశించిన పోలీసులు జామియా విద్యార్థులు, ఫ్యాకల్టీని నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా చాలా క్రూరంగా ప్రవర్తించారు. ...

అత్యంత అమానుషం

అత్యంత అమానుషం

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో వరస దురంతాలు వెలుగు చూసి ఆర్నెల్లు కాలేదు. ఆ తర్వాత కూడా అడపా దడపా ఆడపిల్లలపై అఘాయిత్యాలు సాగుతూనే ఉన్నాయి. కానీ హైదరాబాద్‌ నగర శివారులో, రంగారెడ్డి జిల్లా తొండుపల్లి టోల్‌ ప్లాజాకు సమీపంలో ...

Page 1 of 2 1 2