రిక్షాలో కరోనా మృతుని తరలింపు
బాపట్ల : కరోనా మహమ్మారి మనుషుల్లోని మానవత్వాన్ని చంపేస్తోంది. వైరస్ తమకు సోకుతుందన్న భయంతో బాధితులకు జనం దూరంగా పారిపోతున్నారు. కోవిడ్ బలితీసుకున్న వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు కూడా భయపడే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా కారణంగా ...