మోడీ పాలన సామాజిక న్యాయానికి పెను ముప్పు
ఎం.కృష్ణమూర్తి నరేంద్ర మోడీ నాయకత్వం లోని బిజెపి పాలనలో సామాజిక న్యాయంపై ముప్పేట దాడి జరుగుతున్నది. దళితులు, గిరిజనులు, బిసి లు భూమి నుండి తరిమి వేయబడుతున్నారు. ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి రిజర్వేషన్లను దెబ్బ తీస్తున్నారు. విద్యను ప్రైవేట్ పరం ...