Tag: Coronavirus positive cases

ఇలాగైతే యమ డేంజర్‌!

ఇలాగైతే యమ డేంజర్‌!

అడ్డూఅదుపూ లేని వైరస్‌ రోజూ 200 దాటుతున్న కేసులు.. డాక్టర్లు, పోలీసులు విలవిల కీలక రంగాలు మూలపడితే సమాజంలో సంక్షోభమే ప్రజల్లోనూ బాధ్యత పెరగాలి లేదంటే దారుణ పర్యవసానాలు ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు వారాల్లో ఏకంగా 2,500కు పైగా కరోనా కేసులు.. ...

కరోనా మరణ మృదంగం

కరోనా మరణ మృదంగం

దేశంలో ఒక్క రోజే 396 మంది మృతి దేశంలో దాదాపు 11 వేల కేసులు నమోదు రోజువారీ కేసుల్లో ఒకేసారి వెయ్యి పెరుగుదల! లక్ష దాటిన మహారాష్ట్ర కేసులు.. మంత్రికి పాజిటివ్‌ దేశంలో మొత్తం కేసులు 3,04,019 న్యూఢిల్లీ, చెన్నై: దేశంలో ...

టెన్త్‌ పరీక్షలపై మళ్లీ టెన్షన్‌

టెన్త్‌ పరీక్షలపై మళ్లీ టెన్షన్‌

హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి పదో తరగతి పరీక్షలను మరోసారి వాయిదా వేసినట్టు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాకు తెలిపారు. హైదరాబాద్ : తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ...

టెన్త్‌ పరీక్షలపై వీడిన ఉత్కంఠ

టెన్త్‌ పరీక్షలపై వీడిన ఉత్కంఠ

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో తప్పా మిగతా జిల్లాల్లో పరీక్షలు పెట్టేందుకు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం శనివారం అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. టెన్త్‌ పరీక్షల నిర్వహణకు తెలంగాణ ...

మహారాష్ట్రలో 50 వేలు దాటిన కోవిడ్‌ కేసులు

మహారాష్ట్రలో 50 వేలు దాటిన కోవిడ్‌ కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో 10వ స్థానంలో భారత్‌ నిలిచింది. న్యూఢిల్లీ, ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో కరోనా విజృంభణ తారాస్థాయిలో ఉంది. ముంబై ఎక్కువగా నమోదవుతున్న కేసులతో మహారాష్ట్రలో కరోనా ...

భారత్‌లో 3 వేలు దాటిన మరణాలు

భారత్‌లో 3 వేలు దాటిన మరణాలు

భారత దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. కోవిడ్‌ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 3 వేలు దాటేసింది. న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షలకు చేరువయింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 95,698 కోవిడ్‌ కేసులు ...

44 లక్షలు దాటిన కోవిడ్‌ కేసులు

44 లక్షలు దాటిన కోవిడ్‌ కేసులు

కరోనా మహమ్మారి విజృంభణ ప్రపంచవ్యాప్తంగా ఆగడం లేదు. కోవిడ్‌-19 బారిన పడిన వారి సంఖ్య 44 లక్షలు దాటేసింది. న్యూయార్క్‌: కరోనా మహమ్మారి విజృంభణ విశ్యవ్యాప్తంగా కొనసాగుతోంది. అంతర్జాతీయంగా కోవిడ్‌-19 బారిన పడిన వారి సంఖ్య 44 లక్షలు దాటేసింది. తాజా ...

భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ

భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,390 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  గడచిన 24 గంటల్లో 1,273 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రికవరీ రేటు 29.36కు చేరింది. ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.