Tag: Corona in Telangana

భారత్‌లో ఆగని కరోనా కల్లోలం

ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లోనూ విజృంభిస్తోంది. శరవేగంగా వ్యాప్తిచెందుతూ మిలియన్‌ మార్క్‌ను దాటేసి మృత్యుఘంటికలు మోగిస్తోంది. న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ శరవేగంగా కొనసాగుతోంది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య శుక్రవారం ...

టుడే టాప్‌న్యూస్‌

టుడే టాప్‌న్యూస్‌

భారత్‌లో గడచిన 24 గంటల్లో 1553 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్‌లో 17,265 కరోనా కేసులు భారత్‌లో గడచిన 24 గంటల్లో 1553 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త ...

ఈరోజు వార్తావిశేషాలు

ఈరోజు వార్తావిశేషాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,15,624కు చేరుకుంది. కోవిడ్‌-19 సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,41,195గా ఉంది. భారత్‌లో 414 కరోనా మరణాలు భారత్‌లో గురువారం నాటికి 12,759 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య ...

ఈరోజు టాప్‌ న్యూస్‌

ఈరోజు టాప్‌ న్యూస్‌

బాబా సాహెబ్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 129వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్‌కు ఘన నివాళి బాబా సాహెబ్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 129వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ...

న్యూస్‌ అప్‌డేట్స్‌

న్యూస్‌ అప్‌డేట్స్‌

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య సోమవారం నాటికి 9 వేలు దాటింది. 308 మంది మరణించారు. పేదలకు ఉచితంగా కరోనా పరీక్షలు కరోనా అనుమాతులందరికీ ఉచితంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్న తన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు మార్చుకుంది. నిరు పేదలకు మాత్రమే ...

టుడే న్యూస్‌ రౌండప్‌

టుడే న్యూస్‌ రౌండప్‌

కోవిడ్‌-19 మృతుల సంఖ్య భారత్‌లో అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 199 మంది చనిపోయారు. భారత్‌లో కరోనా మృతులు 199 దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 678 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, కోవిడ్‌ బారినపడి 33 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ ...

టుడే హెడ్‌లైన్స్‌

టుడే హెడ్‌లైన్స్‌

భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య ఆరు వేలకు చేరువయింది. ఉచితంగా కరోనా పరీక్షలు: సుప్రీంకోర్టు అనుమతి పొందిన ప్రభుత్వ, ప్రైవేట్‌ లేబరేటరీల్లో ప్రజలకు కరోనా పరీక్షలు ఉచితంగా చేయాలని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. ఇందుకు ...

కోవిడ్‌: భారత్‌ @5 వేలు

కోవిడ్‌: భారత్‌ @5 వేలు

న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌-19 బారిన పడుతున్నవారి రోజురోజుకు పెరుగుతోంది. క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిన కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 5 వేలు దాటేసింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 5218 మందికి కోవిడ్‌ ...