కరోనాపై కొయ్యగుర్రం పోరు!
యోగేంద్ర యాదవ్ (స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు) కరోనా వైరస్ నియంత్రణకు దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించి వారం రోజులు గడిచిపోయాయి. ఇదొక కఠిన, అయితే ఆవశ్యకమైన నిర్ణయం. మరో రెండు వారాల పాటు కొనసాగే ఈ లాక్డౌన్ను అమలుపరచడంలో ప్రధానమంత్రి మోదీ ...