Tag: Bahujan

డైలమాలో 40 లక్షల రైతులు

డైలమాలో 40 లక్షల రైతులు

* తిరస్కారం, పెండింగ్‌, పరిశీలన పేర భరోసా నిలుపుదల * అయోమయంలో సొంత భూమిదారులు * ఆందోళనలో కౌల్దార్లు - అమరావతి: సాగుదారులకు పెట్టుబడి సాయం అందించే వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమై ఎనిమిది రోజులు పూర్తికాగా ...

మూలవాసి యుద్ధగానం ఉపాళి

మూలవాసి యుద్ధగానం ఉపాళి

ఉపాళి పాటకు పూలే-, అంబేడ్కర్‌ అందించిన మూలవాసి తాత్వికత భూమికగా ఉండేది. అందుకే ‘నిశబ్దాల అవనిలో శబ్దం పుట్టిం చిన వాణ్ణి, శతాబ్దాలుగా శ్రమకు శ్రీకారం చుట్టినవాణ్ణి’ అని ధిక్కారంగా పలికాడు. ఈ ధిక్కారం దండోరా అందించిన చూపునుంచి వచ్చింది. దళిత ...

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 

అమలు కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్పొరేషన్‌  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌  ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు  కార్పొరేషన్‌కు అనుబంధంగా జిల్లా స్థాయిలో విభాగాలు  జిల్లా ఇన్‌చార్జి మంత్రి నేతృత్వం, ఎక్స్‌ అఫిషియోగా కలెక్టర్‌  వెబ్‌ పోర్టల్‌ ...

కార్పొరేట్ల వద్దే ఖజానా

కార్పొరేట్ల వద్దే ఖజానా

- 10శాతం మంది సంపన్నుల వద్దే సగానికి మించిన సంపత్తి - 50శాతం మంది పేదల దగ్గర 15శాతం మాత్రమే న్యూఢిల్లీ : 'పెట్టుబడిదారీ' దోపిడీ అంతకంతకూ పెరుగుతూపోతున్నది. కార్మికుల శ్రమ దోపిడీతో పెట్టుబడి దారులు కోటానుకోట్ల సంపద కూడబెట్టుకుంటున్నారు. బడాబాబులు వేగంగా ...

ఉరికంబం నీడలోంచి ఒక బహుజన ఆత్మకథ

ఉరికంబం నీడలోంచి ఒక బహుజన ఆత్మకథ

నిఖిలేశ్వర్‌ ఆకలి అవమానాలు భరించిన నిరుపేద రజక కుటుంబంలోంచి ఎదిగి వచ్చిన రచయిత, జర్నలిస్ట్‌ కె. రాజన్న. హత్యానేరం ఆరోపణపై కారాగారవాసం, దిగువ కోర్టు ఉరిశిక్ష విధించింది, నిస్సహాయతతో ఒంటరితనంతో ‘డెత్‌సెల్‌’లో రోజులు లెక్కబెట్టినవాడు. డిప్యూటీ జైలర్‌ ప్రోత్సాహంతో హైకోర్టుకు అపీల్‌ ...

మనువాద మీడియా

మనువాద మీడియా

చల్లపల్లి స్వరూప రాణి తలపోయం గులతత్వ దృష్టిగల వార్తా పత్రికల్ వ్రాయు వ్రాతలచే దేశ మసత్యమున్ మరిగి విలపించున్’- మహాకవి గుర్రం జాషువ సుమారు యాభై సంవత్సరాల క్రితం ఆనాటి పత్రికల కుల, వర్గ తత్వాన్ని, అబద్దాలకోరుతనాన్ని యెత్తి చూపుతూ గుర్రం ...

సం క్షామమే !

సం క్షామమే !

- ఐదేండ్లలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకాభివృద్ధికి రూ.90వేల కోట్ల కేటాయింపు - ఖర్చు రూ.52,782 కోట్లు - ఆ పేరుతో బీఆర్‌వోలు - రూ.37,820 కోట్ల దారి మళ్లింపు 'విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం. ఒక్క సంక్షేమానికే ఏడాదికి రూ.25వేల ...

మాంద్యంలోకి జారుతున్నామా!

మాంద్యంలోకి జారుతున్నామా!

ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశంలోనూ ఆర్థిక మందగమనం వల్ల అత్యధికంగా నష్ట పోయేది దళిత , బహుజనులే. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిమానిటైజేషన్ భారత ఆర్థిక వ్యవస్థ పై విపరీతమైన ప్రభావం చూపింది. లక్షలాది చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ ...

ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పనులకు పెరిగిన డిమాండ్: రూ 764 కోట్ల బకాయిలు

ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పనులకు పెరిగిన డిమాండ్: రూ 764 కోట్ల బకాయిలు

తీవ్ర వర్షాభావ పరిస్థితులు కారణంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు కరువు వాతావరణం నెలకొంది. దీంతో ఉపాధి హామీ పనులకు డిమాండ్ పెరిగింది. డిమాండ్ దాదాపు 50 శాతం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే కూలీలకు ప్రభుత్వం నుంచి 764 కోట్ల రూపాయల ...

Page 2 of 3 1 2 3