డైలమాలో 40 లక్షల రైతులు
* తిరస్కారం, పెండింగ్, పరిశీలన పేర భరోసా నిలుపుదల * అయోమయంలో సొంత భూమిదారులు * ఆందోళనలో కౌల్దార్లు - అమరావతి: సాగుదారులకు పెట్టుబడి సాయం అందించే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమై ఎనిమిది రోజులు పూర్తికాగా ...