Tag: Andhrapradesh

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిజమే

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిజమే

అమరావతిలో 4,069.94 ఎకరాల్ని చంద్రబాబు అండ్‌ కో బినామీల పేరిట కొల్లగొట్టారు నిర్ధారించిన రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం జూన్‌ 1, 2014 – డిసెంబర్‌ 31, 2014 మధ్య ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు లోకేశ్‌ సన్నిహితుడు వేమూరు రవికుమార్‌ కంపెనీల పేరిట ...

రాజధాని ముసుగులో అంతులేని అక్రమాలు

రాజధాని ముసుగులో అంతులేని అక్రమాలు

చంద్రబాబు భూ దందాను ఆధారాలతో సభలో వెల్లడించిన మంత్రి బుగ్గన రాజధానిపై ఉప్పందించి కారుచౌకగా బినామీలతో భూముల కొనుగోలు ఎక్కడి నుంచో వచ్చి మారుమూల పల్లెల్లో కొనడం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కాక మరేమిటి? ఆర్నెళ్లలో 4,070 ఎకరాలు కొనుగోలు చేశారు అధికార ...

అయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం ప్రారంభం

అయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం ప్రారంభం

గుంటూరు: విజయవాడ శివారులోని ఓ వసతిగృహంలో దారుణ హత్యకు గురైన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట శ్మశానవాటికలో దిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో శవపరీక్ష నిర్వహిస్తున్నారు. అయేషా మీరా ...

ఇద్దరమ్మల ముద్దుల బిడ్డ

ఇద్దరమ్మల ముద్దుల బిడ్డ

13 ఏళ్ల క్రితం తప్పిపోయిన భవాని కథ సుఖాంతం కన్నవారికి అప్పగించిన పెంచిన తల్లి ఇద్దరు తల్లుల ప్రేమా కావాలన్న యువతి విజయవాడ, న్యూస్‌టుడే: పదమూడేళ్ల కిందట కన్నవారి నుంచి తప్పిపోయిన భవాని (17) అనే యువతి కథ సుఖాంతమైంది. ఆదివారం ...

స్టార్టప్‌ ఏరియాపై ఎట్టకేలకు ఒప్పందం రద్దు

స్టార్టప్‌ ఏరియాపై ఎట్టకేలకు ఒప్పందం రద్దు

- ప్రకటించిన మంత్రి బొత్స.......రాజధానిలో కీలకమైన స్టార్టప్‌ ఏరియాపై కుదుర్చుకున్న పరస్పర అంగీకార ఒప్పందం(స్విస్‌ చాలెంజ్‌) రద్దయింది. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి కోసం 1691 ఎకరాలు సింగపూర్‌ కన్సార్టియంతో కూడిన అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం ...

అమ్మకానికి 8,039 ఎకరాలు

అమ్మకానికి 8,039 ఎకరాలు

 భూవినియోగంపై సిఆర్‌డిఎ ప్రతిపాదనలు... రాజధాని నగరంలో పూలింగు ద్వారా సేకరించిన భూమిలో 8,039 ఎకరాలను పూర్తిగా అమ్మకానికే పెట్టారు. దానిలో 5,020 ఎకరాలు భవిష్యత్‌లో నిధుల సేకరణకు, 3,019 ఎకరాలు నగర ఆర్థికాభివృద్ధి, ప్రణాళికల కోసం కేటాయించారు. 2015 జనవరిలో పూలింగు ...

స్వాట్‌ టీములు ఎందుకు?

స్వాట్‌ టీములు ఎందుకు?

* ప్రశ్నిస్తోన్న పార్టీలు, సంఘాలు * ఎవరిపై ప్రయోగిస్తారు? * ప్రకాశం జిల్లాలో ఇప్పుడు ఉగ్రవాదులున్నారా? * నల్లమలలోనూ మావోయిస్టులు లేరని ప్రకటించిన పోలీసులు 1966 ఆగస్టు ఒకటిన చార్లెస్‌ జోసఫ్‌ విట్టన్‌ అనే అతను తన భార్యను, తల్లిని చంపి ...

యురేనియం తవ్వకాలు ఆపేయాలి

యురేనియం తవ్వకాలు ఆపేయాలి

- ప్రాజెక్టు రద్దుకు సిఎం చొరవ చూపాలి - లేదంటే జాతీయ స్థాయి ఉద్యమం - అఖిలపక్ష నాయకుల వెల్లడి - కడప, కర్నూలు జిల్లాల్లో పర్యటన యురేనియం ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని, బాధిత గ్రామాల ప్రజలకు నష్టపరిహారం చెల్లించి పునరావాసాన్ని ...

పులిచింతలకు రెండు నెలల్లో దారి

పులిచింతలకు రెండు నెలల్లో దారి

- ప్రాజెక్టు వద్ద వైఎస్‌ స్మారక వనం, 45 అడుగుల విగ్రహం - జగ్గయ్యపేటకు వెళ్లేందుకు వీలుగా బ్రిడ్జి నిర్మాణం - జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రజాశక్తి-అచ్చంపేట (గుంటూరు జిల్లా, బెంబేలెత్తిస్తున్న ఇసుక ధరలు - ట్రాక్టర్‌ ఇసుక రూ.6వేలు ...

Page 3 of 6 1 2 3 4 6