ఇన్సైడర్ ట్రేడింగ్ నిజమే
అమరావతిలో 4,069.94 ఎకరాల్ని చంద్రబాబు అండ్ కో బినామీల పేరిట కొల్లగొట్టారు నిర్ధారించిన రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం జూన్ 1, 2014 – డిసెంబర్ 31, 2014 మధ్య ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారు లోకేశ్ సన్నిహితుడు వేమూరు రవికుమార్ కంపెనీల పేరిట ...