Tag: Andhra pradesh

పోలవరం : ప్రజా పోరాటాలే శరణ్యం !

వి. శంకరయ్య రాష్ట్రంలోని వైసిపి, టిడిపి రెండు పార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడంతోనే సరిపెడుతున్నాయి. అంతకుమించి పోలవరం ప్రాజెక్టుకు ఎసరు పెడుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం లేదు. ఈ రెండు పార్టీలు ఎలాగూ నిలదీసే సమస్య ...

ప్రైవేటుకు రైట్‌ రైట్‌

కరోనా లాక్‌డౌన్‌తో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలల తరబడి నిలిచిపోయిన ప్రభుత్వరంగం లోని ప్రజా రవాణా (ఆర్‌టిసి) పునరుద్ధరణ మంచి పరిణామమే అయినా ఈ సందర్భంగా పరస్పరం రెండు ఆర్‌టిసి లు కుదుర్చుకున్న ఒప్పందం ప్రజా కోణానికి బదులు ప్రైవేటు ...

గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం

యువతి గొంతు కోసిన ఉన్మాది ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి పోలీసుల అదుపులో నిందితుడు విశాఖపట్నం/గాజువాక: ప్రేమోన్మాదం ఓ యువతి ప్రాణాలను బలిగొంది. గాజువాకలోని శ్రీనగర్‌ సుందరయ్య కాలనీలో శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు ప్రాథమికంగా సేకరించిన వివరాల ...

మళ్లీ కొవ్వాడ! : భారత్‌- అమెరికా చర్చల్లో అంగీకారం

న్యూఢిల్లీ : ప్రజల నుండి ఎంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ కొవ్వాడ అణువిద్యుత్‌ ప్లాంటు విషయంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకే వెడుతోంది. భారత్‌- అమెరికా రక్షణ, విదేశాంగ శాఖ మంత్రుల మధ్య న్యూఢిల్లీలో రెండు రోజుల క్రితం జరిగిన మౌలికాంశాల మార్పిడి-సహకార ...

“మేం దళితులం కాబట్టి.. మా శవాలకు కూడా దిక్కులేదు.. ఇతరులెవరికీ ఇలాంటి పరిస్థితి ఉండదేమో”

వి. శంకర్ "మా తాతముత్తాతల నాడు ఇక్కడి పొలాల గట్లు మీదుగా నడుచుకుంటూ శవాలు తీసుకుని వెళ్లే వాళ్లం. కానీ ఇప్పుడు అలా లేదు. ఎడ్ల బళ్లు కూడా తిరిగిన బాటలో ఇప్పుడు కాలినడకన వెళ్లడానికి కూడా వీలులేకుండా పోయింది. మంచినీళ్ల ...

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దళిత ఉద్యోగి మృతి

- మృతదేహంతో ఆందోళనలు కర్నూలు కలెక్టరేట్‌ : ఈ నెల 16 ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బండి ఆత్మకూరు మండలం పరమటూరు సహకార సంఘంలో పని చేస్తున్న దళిత ఉద్యోగి జయ ప్రకాష్‌(40) కర్నూలు కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం ...

సాగు చేస్తున్న రైతులకే పట్టాలు ఇవ్వాలి

మండలంలో ఉన్న జింగిలి పాలెం గ్రామ ఎస్సీ కాలనీ వాసులు గత పది సంవత్సరాలుగా తమ భూములను సాగు చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఇంతవరకు వారి భూములకు పట్టాలు ఇవ్వకపోవడం శోచనీయమని సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య ...

పోలవరానికి షాక్‌!

పోలవరానికి షాక్‌!

20 వేల కోట్లే ఫైనల్‌.. అంచనా వ్యయానికి కేంద్రం భారీ కోత 2013 నాటి అంచనాలకే పరిమితం.. సవరించిన అంచనా 55 వేల కోట్లకు ‘నో’ భారీగా కుదించేసిన కేంద్ర ఆర్థిక శాఖ రీఇంబర్స్‌ చేయాల్సింది 2234 కోట్లు అదిపోగా ఇచ్చేది ...

Page 3 of 30 1 2 3 4 30