గత రెండేళ్ల కాలంలో దేశంలోని ఐటీ సంస్థల నుంచి 1700 మంది దళిత బహుజన విద్యార్థులు చదువు మానేశారు. దళిత బహుజన విద్యార్థులపై కుల వివక్ష ఇందుకు కారణమని అర్థమవుతున్నది. Most of the dropouts occurred in the older...
Read moreకమ్యూనిస్టుల వర్గపోరాటం ఆర్థికఅంశాలకే పరిమితం కారాదని, భారత దేశ పరిస్థితులకు అనుగుణంగా సామాజిక న్యాయం కోసం, కుల వివక్షకు వ్యతిరేకంగా కామ్రేడ్స్ పనిచేయాలని సిపిఐ జాతీయప్రధానదర్శి డి.రాజా పేర్కొన్నారు. మనం సామాజిక న్యాయం కోసం, ఇంకొక్క కుల వివక్షకు వ్యతిరేకంగా నూ...
Read more- గిరిజన విద్యార్థులకు అందని నోటు పుస్తకాలు - యూనిఫాంల పరిస్థితీ అంతే - పాఠశాలలు ప్రారంభమైనా ఖరారు కాని టెండర్లు పాఠశాలల ప్రారంభం నాటికే నోటు పుస్తకాలు, యూనిఫాంలు విద్యార్థులకు అందించాల్సి ఉన్నా అమలు కావడం లేదు. ముందస్తుగానే టెండర్ల...
Read moreమురళి బాటలోనే మరో ఆరుగురు ఐఏఎస్లు అప్రధాన శాఖలపై అసహనంతో వీఆర్ఎస్కు సిద్ధం ఎస్సీ, ఎస్టీలపై చులకన భావం :పలువురి మనోగతం తమ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఐఏఎస్లు గుర్రుగా ఉన్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ల పట్ల...
Read moreపుస్తకం కమింగ్ అవుట్ యాజ్ ఎ దళిత్, రచయిత్రి యషికా దత్ యషికా దత్ నిదానియా రాసిన ‘కమింగ్ అవుట్ యాజ్ ఎ దళిత్’– దత్, తాను దళితురాలినని బయటపడిన కారణంతో మొదలవుతుంది. ‘‘ఇండియాలో, నేను నా దళిత ఉనికిని రుద్దిరుద్ది...
Read moreఅంగన్వాడీల్లో అస్తవ్యస్త సరఫరా స్టాకు ఉన్నా అధికారుల అలసత్వం పౌష్టికాహార లోపంతో పిల్లలు,బాలింతల అవస్థలు అంగన్వాడీల్లో పౌష్టికాహార పంపిణీ గాడి తప్పుతోంది. పంపిణీలో సమస్యలను పరిష్కరించకపోవడం... పలు చోట్ల పంపిణీ దారులను ఎంపిక చేయకపోవడం... స్టాకు ఉన్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఉదాశీన...
Read moreస్థానీయ జానపద దేవతల ఆచారాలలోనికి సంస్కృత దేవతల సంప్రదాయాలు బలంగా చొచ్చుకొని వస్తున్నాయి. దీనివల్ల జానపద సంప్రదాయాలకు దెబ్బ తగులుతూ ఉంది. అంతరించే స్థితి వస్తూ ఉంది. ఇది నేడు గట్టిగా చర్చించవలసిన అంశం. కొన్ని గ్రామదేవతల పైన గట్టి నమ్మకం ఏర్పడడం ఆ...
Read moreకులాన్ని ప్రస్తావిస్తూ జూనియర్ డాక్టర్ని వేధించారు.. వెక్కిరింపులు, వేధింపులతో పాయల్ తాడ్వీని చంపేశారు : స్నేహితురాలు వెల్లడి విద్యలేని వాడు వింత పశువు...అన్నది ఒక సామెత. కానీ నేడు ఎంతోమంది ఉన్నత విద్యావంతులై కూడా వింత పశువుల్లా వ్యవహరిస్తున్నారు. వైద్య వృత్తిలో...
Read more( దేశీ దిశ పరిశోధన, విశ్లేషణ విభాగం) ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంతమంది మైనారిటీ ఉద్యోగులు పని చేస్తున్నారో తెలపాలని కేజ్రీవాల్ సర్కారు కోరింది. అన్ని ప్రభుత్వ శాఖలు ఈ వివరాల్ని మైనారిటీ కమిషన్ కు అందించాల్సి ఉంది. 2017 -18...
Read moreముస్లిం, దళిత, మైనారిటీలపై దాడులను నిరోధించండి ప్రధాని మోదీకి 49 మంది ప్రముఖుల లేఖ ‘జెశ్రీరామ్’ యుద్ధ నినాదంగా మారిందని ఆవేదన నేరాలకు మతం రంగు పులమవద్దన్న మంత్రి నఖ్వీ దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలపై మతం ఆధారంగా జరుగుతున్న...
Read more