“కులం పడగవిప్పి కాటేస్తున్న కాలంలో కుల నిర్మూలనా అవసరాన్ని అందరికీ చెప్పాలి” అనే ఉద్దేశంతో ఫేస్బుక్ మిత్రబృందం Indus Martin Arunank Latha Mohan Talari మరియు మిత్రులు ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ రచించిన కుల నిర్మూలన (Annihilation of Caste) పుస్తకాన్ని అందరికి పరిచయం చేసి కుల నిర్మూలన పైన అవగాహన కల్పించి కుల రహిత సమాజానికి కొంత తోడ్పాటు అందించాలి అనే ఉద్దేశంతో, రాష్ట్రవ్యాప్తంగా దళిత ఉద్యమకారుల ద్వారా పంపిణీ కొరకు పంపిన కుల నిర్మూలన పుస్తకాలను అంబేద్కర్ జయంతి సందర్భంగా కైకలూరు శాసనసభ్యులు శ్రీ Dulam Nageswara Rao గారి ద్వారా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో MPP శ్రీ అడివిక్రిష్ణ, ZPTC శ్రీమతి కురెళ్ళ బేబి, కైకలూరు సర్పంచ్ శ్రీమతి దానం నవరత్న కుమారి, ఆటపాక ప్రెసిడెంట్ శ్రీ తలారి జాన్, వైస్ MPP జహీర్, AMC వైస్ రఫీ, SC నాయకులు బొడ్డు నోబుల్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా కుల నిర్మూలన పుస్తకాల పంపిణీ.
Subscribe
Popular
More like thisRelated
John Peta Youth Association Marks Three Years of Service with Fruit Distribution at Kaikaluru Government Hospital
Introduction: In a heartwarming gesture of community service, the John Peta...
ప్రభుత్వ సంస్థల్లో మతపరమైన క్రతువులను ఖండిస్తున్న ప్రజా సంఘాలు.
• కైకలూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీని సందర్శించిన NAAC బృందం.• NAAC...
1998 DSC అభ్యర్ధి నుంచి ప్రెస్ రిపోర్టర్ వరకు యెరిచెర్ల మోజేష్ ప్రయాణం.
తమ కలల సాకారం కోసం 25 సంవత్సరాల సుదీర్గ కాలం ఓపికగా...
అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం మరియు బుద్ధవిహార్ శంకుస్థాపన కార్యక్రమం
👉 కైకలూరు (Kaikaluru) మండలం, ఆటపాక (Atapaka) పంచాయతీ, జాన్ పేట...